రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో  కేంద్ర హోం మం‍త్రి అమిత్ షాతో సీఎం  జగన్ భేటీ కానున్నారు.  రాష్ట్రంలో…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ నటి మీనా

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సినీ నటులు, రాజకీయ నాయకుల వరకు చాలెంజ్‌లు విసురుతూ…

Continue Reading →

మళ్లీ పెరిగిన పెట్రో‌, డీజిల్‌ ధరలు

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వారం…

Continue Reading →

రూ. కోటి లంచం కేసులో రైల్వే అధికారి మహేంద్రసింగ్‌ చౌహాన్ అరెస్టు

సీనియర్‌ రైల్వే అధికారి మహేంద్రసింగ్‌ చౌహాన్‌ అరెస్టు అయ్యాడు.. రూ. కోటి లంచం తీసుకున్న కేసులో సీనియర్‌ రైల్వే ఇంజినీరింగ్‌ సర్వీసు అధికారి మహేంద్రసింగ్‌ చౌహాన్‌ను సీబీఐ…

Continue Reading →

తెలంగాణ‌లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉద‌యం 10:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేష‌న్…

Continue Reading →

తెలంగాణ క్యాడర్‌కు 9 మంది ఐఏఎస్‌లు

కేంద్ర ప్రభుత్వం 25 రాష్ట్రాలకు 179 మంది యువ ఐఏఎస్‌లను కేటాయించింది. ఇందులో తొమ్మిది మందిని తెలంగాణ క్యాడర్‌కు, ఎనిమిది మందిని ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు పంపించింది. ఈ…

Continue Reading →

ఆర్మీ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

73 వ ఆర్మీ దినోత్సవం సందర్భంగా అధికారులు, సైనికులు, సిబ్బంది, వారి కుటుంబాలు, మాజీ సైనికులకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు…

Continue Reading →

శ‌బ‌రిమ‌ల‌లో మ‌క‌ర‌జ్యోతి ద‌ర్శ‌నం

కేర‌ళ‌లోని అయ్య‌ప్ప స్వామి దేవాల‌య స‌మీపాన శ‌బ‌రిమ‌ల‌లో గురువారం సాయంత్రం 6.49 గంట‌ల‌కు మ‌క‌ర జ్యోతి రూపంలో అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం ఇచ్చారు. అయ్య‌ప్ప దేవాల‌యానికి ఈశాన్య…

Continue Reading →

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్ – అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు భోగి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను దోచేసుకున్నారు. ఈ…

Continue Reading →