ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) కార్యాలయ భవన నిర్మాణ కోసం న్యూఢిల్లీలో స్థలం కేటాయించారు. ఢిల్లీ వసంత విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం…

Continue Reading →

ఆర్జేడీ అధినేత‌, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్రసాద్ యాద‌వ్‌కు బెయిల్‌

ఆర్జేడీ అధినేత‌, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, మాజీ కేంద్ర‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభ‌కోణానికి సంబంధించిన ఓ కేసులో…

Continue Reading →

ఈ నెల 10, 11వ తేదీల్లో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

ఈ నెల 10, 11వ తేదీల్లో 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనుంది. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని…

Continue Reading →

రాం విలాస్ పాశ్వాన్ మృతిప‌ట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సంతాపం

కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతి ప‌ట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ ద్వారా రాష్ట్రపతి స్పందిస్తూ… రాం…

Continue Reading →

కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్(74) క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న‌ కుమారుడు చిరాగ్ పాస్వాన్ తెలిపారు. రాం విలాస్…

Continue Reading →

బ్రహ్మోత్సవాల ప్రత్యేక దర్శనం టికెట్లు నేడు విడుదల : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనం టికెట్లను గురువారం విడుదల చేయనుంది. ఇప్పటికే అక్టోబర్‌ మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం రూ.300…

Continue Reading →

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1990 బ్యాచ్‌కు…

Continue Reading →

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్‌రావు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్‌రావును బుధవారం కేంద్ర ప్రభు త్వం నియమించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లలో సీనియర్‌గా ఉన్న ఈయన్ను…

Continue Reading →

కాలుష్య కోర‌ల్లో దేశ రాజ‌ధాని ఢిల్లీ

దేశ రాజ‌ధాని ఢిల్లీ కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న‌ది. వాహ‌నాలు, వివిధ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చే పొగ‌కు మంచు కూడా తోడ‌వ‌డంతో నగ‌రాన్ని వాయు కాలుష్యం క‌మ్మేసింది. దీంతో…

Continue Reading →

భారత్‌లో కొత్తగా 72,049 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 72,049 కరోనా పాజిటివ్ కేసులు, 986 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 82,203 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌…

Continue Reading →