తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించాం : కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్‌ షెకావ‌త్

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించామ‌ని కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర  సింగ్‌ షెకావ‌త్ తెలిపారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌పై…

Continue Reading →

భారత్‌లో కొత్తగా 61,267 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటలలో 10,89,403 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 61,267 పాజిటివ్ కేసులు,  884 మరణాలు…

Continue Reading →

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ భేటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ భేటీ జరగనుంది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం తన నివాసంలో అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ,…

Continue Reading →

డీకే శివ‌కుమార్ ఇండ్ల‌ల్లో సీబీఐ సోదాలు

అవినీతి ఆరోప‌ణ‌ల కేసులో కాంగ్రెస్ నేత డీకే శివ‌కుమార్ ఇండ్ల‌ల్లో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు.  క‌ర్నాట‌క‌, ముంబై ప్రాంతాల్లో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి.  ప‌న్ను…

Continue Reading →

ఇండియన్ కెమికల్ సొసైటీ అవార్డులకు ఎంపికైన హైద‌రాబాద్ వ‌ర్సిటీ ఫ్యాక‌ల్టీ స‌భ్యులు

స‌్కూల్ ఆఫ్ కెమెస్ట్రీ, హైద‌రాబాద్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ ఫ్యాక‌ల్టీ స‌భ్యులు ఇండియ‌న్ కెమిక‌ల్ సొసైటీ అవార్డుకు ఎంపిక‌య్యారు. ఆచార్య జె.సి. ఘోష్ మెమోరియల్ అవార్డును…

Continue Reading →

నవంబర్‌ 26న దేశవ్యాప్త సమ్మె

 కేంద్రం విధానాలను నిరసిస్తూ నవంబర్‌ 26న దేశవ్యాప్త సమ్మె జరుపాలని జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించాయి.

Continue Reading →

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌ 75వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్…

Continue Reading →

బాబ్రీ తీర్పును మ‌నస్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నా : ఎల్‌కే అద్వానీ

 బాబ్రీ మ‌సీదు కేసులో నిందితుల‌పై మోపిన‌ అభియోగాల‌ను ల‌క్నోలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఎల్‌కే అద్వానీ స‌హా 32 మందిని కోర్టు…

Continue Reading →

బాబ్రీ కూల్చివేత నిందితులంతా నిర్దోషులే

 సంచ‌ల‌న బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో .. ల‌క్నోలోని సీబీఐ కోర్టు తీర్పును ఇవాళ వెలువ‌రించింది.  బాబ్రీ మ‌సీదు కూల్చివేత ముందుగా అనుకున్న ప‌థ‌కం ప్ర‌కారం చేసింది…

Continue Reading →