పరిశ్రమలశాఖ కమిటీ చైర్మన్‌గా కేకే

పరిశ్రమలశాఖ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, వాణిజ్యశాఖ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు…

Continue Reading →

టాటా ఇన్‌స్టిట్యూట్‌ సలహా మండలి సభ్యుడిగా వినోద్‌కుమార్‌

ప్రతిష్ఠాత్మకమైన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఎస్‌) సలహా మండలి సభ్యుడిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ నియమి తులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగుతారు.1964 సంవత్సరంలో…

Continue Reading →

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కరోనా పాజిటివ్‌

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నట్టు…

Continue Reading →

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్‌

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. కాగా, అనారోగ్యం…

Continue Reading →

గోవా డీజీపీ ముఖేశ్ కుమార్ మీనాకు క‌రోనా పాజిటివ్‌

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా భారీ సంఖ్య‌లో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా గోవా డీజీపీ…

Continue Reading →

చైనాలో బొగ్గు గని ప్రమాదంలో 16 మంది కార్మికులు మృతి

చైనాలో బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటన సోమవారం తెల్లవారుజూమున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని సాంగ్‌జౌ బొగ్గు…

Continue Reading →

భారత దినపత్రికల సంఘం‌ అధ్యక్షుడిగా ఆదిమూలం

భారత దినపత్రికల సంఘం (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా ఎల్‌ ఆదిమూలం ఎన్నికయ్యారు. బెంగళూరులో శుక్రవారం జరిగిన 81వ ఐఎన్‌ఎస్‌ వార్షిక సమావేశంలో ‘హెల్త్‌ అండ్‌ యాంటిసెప్టిక్‌ పబ్లికేషన్స్‌’ అధినేత…

Continue Reading →

మహిళల సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా నీతూ డేవిడ్

భారత మహిళల క్రికెట్‌ జట్టు సెలెక్షన్‌ కమిటీ కొత్తగా కొలువు దీరింది. 90వ దశకంలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్‌ నీతూ డేవిడ్‌.. సెలెక్షన్‌…

Continue Reading →

ఎస్పీ బాలు మృతి ప‌ట్ల రాష్ట్రప‌తి, ప్ర‌ధాని సంతాపం

 గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యం మృతిప‌ట్ల రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు, అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.…

Continue Reading →

గాన గంధ‌ర్వుడు ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు

గాన గంధ‌ర్వుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస…

Continue Reading →