ఏపీ మూడు రాజధానులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కార్లిటీ ఇచ్చింది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో…

Continue Reading →

నేడు టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌, రాజ్యసభ సభ్యులతో గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన…

Continue Reading →

పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని అసెంబ్లీలో తీర్మానం

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్…

Continue Reading →

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కోవిడ్‌ కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్‌లో పని చేస్తున్న పలువురు…

Continue Reading →

కర్ణాటకలో మరో మంత్రి శివరామ్‌ హెబ్బార్‌కు కరోనా పాజిటివ్‌

కర్ణాటకలో మరో మంత్రి శివరామ్‌ హెబ్బార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.  కర్ణాటక కార్మిక శాఖ మంత్రి హెబ్బార్‌ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆకాంక్షించారు.  ‘నేను, నా…

Continue Reading →

భారత్‌లో ఒక్కరోజే 90 వేల కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,633 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్య…

Continue Reading →

లంచం కేసులో సీబీఐసీ మాజీ డిప్యూటీ క‌మిష‌న‌ర్ అరెస్టు

సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్(సీబీఐసీ) మాజీ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. రూ. ల‌క్ష లంచం కేసులో మాజీ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌తో…

Continue Reading →

‘తెలంగాణ’తో ప్రణబ్ ముఖర్జీకి అనుబంధం : సీఎం కేసీఆర్‌

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూమి తెలిపారు. దేశం కోసం ఆయ‌న నిస్వార్థంగా…

Continue Reading →

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో…

Continue Reading →

దేశంలో 36 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

 దేశంలో క‌రోనా వైరస్ మ‌రింత‌గా విజృంభిస్తోంది‌. వరుసగా ఐదో రోజు 76 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 78 వేల మంది క‌రోనా బారిన…

Continue Reading →