సభా వ్యవహారాలకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా పనిచేసే జనరల్ పర్పసెస్ కమిటీని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆమోదం మేరకు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. వైస్…
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా…
మీకు, మీ కుటుంబ సభ్యులకు “వినాయక చవితి” శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్గా కేంద్రఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 31న ఈసీగా వైదొలగనున్న అశోక్ లావాస స్థానంలో రాజీవ్కుమార్ను రాష్ట్రపతి…
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.…
కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. వైరస్ పంజా విసరడంతో వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు. నిన్న 64 వేలకుపైగా కరోనా కేసులు నమోదవగా, ఈ రోజు…
కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఆగస్టు 31…
భారత్ లో కరోనా మహమ్మారి విస్తరణ వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,99,864 నమూనాలను పరీక్షించగా 55,079 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 876 మరణాలు…
నిఘానేత్రం న్యూస్ పాఠకులకు.. పర్యావరణ ప్రేమికులకు..అధికారులకు.. మా శ్రేయోభిలాషులకు.. మిత్రులకు .. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడుకుందాం..భవిష్యత్ తరాలకు భరోసానిద్ధాం.. – ఎడిటర్, నిఘానేత్రం…
భారతీయ మధ్య తరగతి కుటుంబం దేశానికి ఎంతో మంది వృత్తి నిపుణులను అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండా ఎగుర…









