జనరల్‌ పర్పసెస్‌ కమిటీ సభ్యుడిగా కేకే

సభా వ్యవహారాలకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా పనిచేసే జనరల్‌ పర్పసెస్‌ కమిటీని రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఆమోదం మేరకు సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు. వైస్‌…

Continue Reading →

హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్ కు కరోనా పాజిటివ్

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు “వినాయక చవితి” శుభాకాంక్షలు..

మీకు, మీ కుటుంబ సభ్యులకు “వినాయక చవితి” శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్‌గా రాజీవ్‌కుమార్‌

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్‌గా కేంద్రఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ నెల 31న ఈసీగా వైదొలగనున్న అశోక్‌ లావాస స్థానంలో రాజీవ్‌కుమార్‌ను రాష్ట్రపతి…

Continue Reading →

శ్రీ‌శైలం జ‌ల‌విద్యుత్ ప్ర‌మాదంపై ప్ర‌ధాని దిగ్భ్రాంతి

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సంఘ‌ట‌న చాలా దుర‌దృష్ట‌క‌ర‌మన్నారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు.…

Continue Reading →

దేశంలో ఒకేరోజు దాదాపు 70 వేల క‌రోనా కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. వైర‌స్ పంజా విస‌ర‌డంతో వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. నిన్న 64 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈ రోజు…

Continue Reading →

‌కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్

 ‌కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అశోక్ ల‌వాసా రాజీనామాను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇది ఆగ‌స్టు 31…

Continue Reading →

దేశంలో మరో 55,079 మందికి సోకిన కరోనా

 భారత్ లో కరోనా మహమ్మారి విస్తరణ వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,99,864 నమూనాలను పరీక్షించగా 55,079 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 876 మరణాలు…

Continue Reading →

74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

నిఘానేత్రం న్యూస్ పాఠకులకు.. పర్యావరణ ప్రేమికులకు..అధికారులకు.. మా శ్రేయోభిలాషులకు.. మిత్రులకు .. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడుకుందాం..భవిష్యత్ తరాలకు భరోసానిద్ధాం.. – ఎడిటర్, నిఘానేత్రం…

Continue Reading →

యువతను ప్రపంచ పౌరులుగా తీర్చిద్దుతాం : ప్రధాని నరేంద్ర మోదీ

భారతీయ మధ్య తరగతి కుటుంబం దేశానికి ఎంతో మంది వృత్తి నిపుణులను అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండా ఎగుర…

Continue Reading →