భార‌తీయ వేష‌భూష‌ణ‌లో మోదీ

ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య‌కు ఇవాళ ప్ర‌ధాని మోదీ వెళ్లారు.  శ్రీరామ జ‌న్మ‌భూమి వ‌ద్ద రామాల‌య నిర్మాణం కోసం ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అయితే భార‌తీయ…

Continue Reading →

భారత్‌ లో 19 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ ‌ఉధృతి కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 వేల కేసులు…

Continue Reading →

సివిల్స్ విజేతకు మంత్రి హరీశ్ రావు అభినందనలు

సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా లో 110 ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ మంద మకరంద్ ను ట్విట్టర్ ద్వారా ఆర్థిక శాక మంత్రి హరీశ్‌ రావు…

Continue Reading →

కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్యకు కరోనా పాజిటివ్‌

కర్ణాటకలో కరోనా విలయం కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో జనం మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించగా..…

Continue Reading →

రాజ్యసభ స్టాండింగ్‌ కమిటీల్లో ఇద్దరు టీఆర్‌ఎస్‌ సభ్యులు

రాజ్యసభ స్టాండింగ్‌ కమిటీల్లో ఇద్దరు టీఆర్‌ఎస్‌ సభ్యులు నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ దేశ్‌ దీపక్‌ వర్మ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్స్‌…

Continue Reading →

యోగా సెంటర్లు, జిమ్ లు రీ ఓపెన్‌.. కేంద్రం మార్గదర్శకాలు

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా‌ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్ లు మూతపడ్డాయి. అయితే అన్‌లాక్‌ 3.0లో భాగంగా వీటిని తిరిగి…

Continue Reading →

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కు క‌రోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని అమిత్ షానే స్వయంగా వెల్లడించారు. ఈమేరకు…

Continue Reading →

రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా కే కేశవరావు

రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్ణయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్‌ శనివారం…

Continue Reading →

రాజ్య‌స‌భ ఎంపీ, మాజీ మంత్రి అమ‌ర్‌సింగ్ క‌న్నుమూత‌

రాజ్య‌స‌భ ఎంపీ, మాజీ మంత్రి, సామాజ్‌వాదీ పార్టీ మాజీ నాయ‌కుడు అమ‌ర్‌సింగ్ క‌న్నుమూశారు. అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న గ‌త కొన్ని నెల‌లుగా సింగ‌పూర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి…

Continue Reading →

భారత్ లో 16 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆశ్చర్యపరిచే రీతిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలు…

Continue Reading →