తొలిసారి ఒక్కరోజులో కొత్తగా 50 వేలకు పైగా కేసులు

 భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు 45వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కేసుల…

Continue Reading →

దేశంలో 15 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న‌ది. గ‌త వారం రోజులుగా 46 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న…

Continue Reading →

కలుషిత నీటితో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు దెబ్బ : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌

హర్యానా నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన కలుషిత నీటితో దేశ రాజధానిలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు దెబ్బతింటున్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌…

Continue Reading →

సోనూసూద్‌ దాతృత్వం రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ సాయం

సామాజిక సేవలో ముందుం డే ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలోని మహల్‌ రాజపల్లిలో నాగేశ్వరరావు టీ స్టాల్‌ నడుపుతూ…

Continue Reading →

27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ  భారీగా పెరిగిపోతున్న  నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ   అన్ని రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో   సమావేశంకానున్నారు.   ఈనెల 27న  ముఖ్యమంత్రులతో  వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా …

Continue Reading →

దేశంలో ఒక్క రోజులో 49,310 పాజిటివ్‌ కేసులు

దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 740 మంది మృతి…

Continue Reading →

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, లా అండ్‌ జస్టిస్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్‌…

Continue Reading →

దేశంలో 12 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ స్వైర‌విహారం చేస్తున్న‌ది. గ‌త వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైచిలుకు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా,…

Continue Reading →

ఐజీఎస్టీ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

జాతీయ స్థాయి వివాదాల పరిష్కార వేదికలో ఆర్థిక మంత్రికి చోటు  జీఎస్టీ వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన ఐజీఎస్టీ కమిటీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు చోటు…

Continue Reading →

24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,55,191కు ఎగబాకింది. మహమ్మారి బారినపడి…

Continue Reading →