భారత్‌లో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా వైరస్‌ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో…

Continue Reading →

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌​కౌంటర్‌

ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్‌ను ప్రత్యేక వాహనంలో…

Continue Reading →

దేశంలో ఒక్క రోజే 24,879 కేసులు

 ఇండియాలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య దూసుకెళ్లుతున్న‌ది.  గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 24,879 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.   మ‌రో వైపు 24 గంట‌ల్లోనే 487…

Continue Reading →

జీవీకేపై ఈడీ కేసు

 జీవీకే గ్రూప్‌, ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌), మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ముంబై ఎయిర్‌పోర్టు కార్యకలాపాల్లో రూ.705…

Continue Reading →

దేశంలో 24 గంటల్లో.. 22,771 కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రెండు మూడు రోజల నుంచి 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం…

Continue Reading →

దేశంలో 24 గంటల్లో 20,903 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తున్నది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ర్టాల్లో వైరస్‌ విజృంభిస్తున్నది. దీంతో కరోనా బారినపడుతున్న వారిసంఖ్య ప్రతిరోజు వేలల్లో ఉంటుంన్నది.…

Continue Reading →

ల‌డ‌ఖ్‌లో ప్ర‌ధాని మోదీ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌.. స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌పై స‌మీక్ష‌

ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో చైనా సైనికుల‌తో జూన్ 15వ తేదీన జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే.  చైనాతో తీవ్ర…

Continue Reading →

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతేకాకుండా కోవిడ్‌ బాధితులు, స్వీయ…

Continue Reading →

సెప్టెంబర్‌ 15 వరకు పద్మ అవార్డులకు నామినేషన్ల స్వీకరణ

పద్మ అవార్డులు-2021 కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.…

Continue Reading →

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన..

తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి కేంద్ర బృందం…

Continue Reading →