భారత్కు సంస్కారం, గొప్ప చరిత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని, ఆయనలాంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నెక్లెస్…
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంలోని నెక్లెస్రోడ్లో…
కాకతీయ తోరణం.. భారతీయ చిహ్నం దేశానికి చేసిన సేవను చాటేలా రూపకల్పన భూమి పుత్రుడు పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏడాదిపాటు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం…
భారత్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 5లక్షలు దాటింది. గత నాలుగు వారాల్లోనే 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా…
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడిగా ఎన్ఆర్ఐ మహేష్ బిగాలా నియమితులయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ మహేష్ బిగాల పేరును ప్రకటించారు. 51…
దేశంలో కరోనా కేసులు ప్రతిరోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నిన్న 16922 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఈ రోజు రికార్డు స్థాయిలో 17 వేలు దాటాయి. దేశంలో…
ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్ అర్బన్ పార్క్ వేదికైంది. సీఎం కేసీఆర్ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.…
సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్కుమార్ సింగ్ (వీకేసింగ్) తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఆయన బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ…
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు 15 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా…
దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 312 మరణాలు, 14,933 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని…









