గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు సినిమా హీరో అర్జున్ తన నివాసంలో Actor Arjun Garden Q2, Gerugambakkam,…
గుజరాత్లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాద్రా తాలుకాలోని మహువాద్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో, ట్రక్కు ఢీ కొన్న ఈ ఘటనలో 12…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు అహ్మదాబాద్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు…
మహా శివరాత్రి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అడుగులు వేద్దాం… నదులు, కాలువలు, చెరువులు, కోనేరులలో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయకండి…పాస్టిక్ వాడకండి… పర్యావరణాన్ని కాపాడండి.. భవిష్యత్…
‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ 2020’ నివేదికలో వెల్లడి దేశంలోని పక్షిజాతుల మనుగడకు ముప్పువాటిల్లుతున్నది. 50 శాతానికిపైగా పక్షుల జాతులు దీర్ఘకాలిక ప్రమాదంలో ఉన్నాయని, మరో 146…
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతి ఎయిర్టెల్ కంపెనీ.. ఇవాళ 10వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను టెలికాంశాఖకు చెల్లించింది. టెలికాం డిపార్ట్మెంట్కు ఎయిర్టెల్ మొత్తం 35, 500 కోట్లు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో…
మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధన్యవాద్ ఢిల్లీ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు మళ్లీ ఢిల్లీకి వెళుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఆప్ అధ్యక్షుడు , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు . ఈ…