క‌ల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన సీఎం కేసీఆర్‌

రూ. 5కోట్ల చెక్కు, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందజేత గాల్వ‌న్ లోయ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ర్న‌ల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు.  ఇవాళ…

Continue Reading →

భారత్‌లో 24 గంటల్లో 14,821 కొత్త కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ కోవిడ్‌–19 కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కరోజులోనే 15వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పాటిజివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

దేశంలో ఒకేరోజు 1.90 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు ప‌ది వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య…

Continue Reading →

సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియా..భార్యకు గ్రూప్‌-1 జాబ్‌

గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సంతోష్‌బాబు కుటుంబానికి…

Continue Reading →

10వేల మంది భక్తులకు టీటీడీ అనుమతి

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం  భక్తుల సంఖ్యను మరింత పెంచాలని టీటీడీ ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు 7వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా అదనంగా…

Continue Reading →

సైనిక లాంచనాలతో కల్నల్‌ సంతోష్ బాబు అంత్యక్రియలు

లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో మృతి చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి.…

Continue Reading →

జనసంద్రంగా మారిన సూర్యాపేట..సంతోష్ బాబుకు ఘన నివాళులు

ఇండో‌, చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు జనం భారీగా జనం తరలి వస్తున్నారు. స్వీయ క్రమశిక్షణతో…

Continue Reading →

భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి.   గడచిన 24 గంటల్లో  ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం…

Continue Reading →

సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర

భారత్‌, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ప్రారంభమయ్యాయి. ఆర్మీ అధికారులు, మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ వినయ్…

Continue Reading →

భారత్‌-చైనా మధ్య ఘర్షణ.. సూర్యాపేట జిల్లా కల్నల్‌ మృతి

ల‌డ‌ఖ్‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన గొడ‌వ‌లో భార‌తీయ క‌ల్న‌ల్ ఒక‌రు మృతిచెందారు. వీర‌మ‌ర‌ణం పొందిన ఆయ‌న‌ది తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా. రెండు దేశాలకు చెందిన సైనికుల ఘ‌ర్ష‌ణ‌లో..…

Continue Reading →