ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కే మరోసారి పట్టం కట్టారు. సీఎం కేజ్రీవాల్కే మళ్లీ పీఠాన్ని అప్పగించారు. వరుసగా మూడవ సారి కేజ్రీవాల్ .. ఢిల్లీ…
` ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ)దే విజయమని ఎగ్జిట్పోల్స్ మూకుమ్మడిగా తెలుపుతున్నాయి. ఎగ్జిట్పోల్స్ తమ వివరాలు వెలువరించాయి. ఎగ్జిట్పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:న్యూస్…
తమిళ సినీ నటుడు విజయ్ ఇంటిపై ఐటీ అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదాయపు పన్ను ( ఐటీ) శాఖ అధికారులు ‘బిగిల్’ సినిమాను నిర్మించిన ఏజీఎస్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అవినీతి ఉందని బీజేపీ నాయకులు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. ఇవాళ టీఆర్ఎస్…
రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్.ఇవాళ రాత్రి రాజ్ భవన్లో బస…
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 16 సూత్రాల కార్యాచరణ పథకాన్ని అమలు చేయనున్నది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల ఈ విషయాన్ని తెలిపారు.…
రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో మాట్లాడుతూ.. 2020 బడ్జెట్ ప్రజల…
బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి…
నెవెడా ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొంటున్న కేటీఆర్దావోస్ వేదికగా తెలంగాణ ఖ్యాతిని 117 దేశాల ముందు ఆవిష్కరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి…