ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం కొనసాగుతూనే ఉన్నది. అన్ని దేశాల్లో కలిపి ప్రతిరోజు లక్షకుపైగా కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పటికే కరోనా…
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాంతక వైరస్ బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుతూనే ఉన్నది. ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 79,84,432 కరోనా పాజిటివ్ కేసులు…
కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్…
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ సింగ్ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్…
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 11,929…
రుణాల మారిటోరియంపై బ్యాంకులు స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. రుణ వాయిదాల (ఈఎంఐ) చెల్లింపునకు ఆరు నెలలు వెసులుబాటు ఇచ్చినప్పటికీ అదనపు చార్జీలు విధిస్తూ వడ్డీపై వడ్డీ…
దేశంలో గత 24 గంటల్లో 9996 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. నిన్న ఒక రోజులోనే 357 మంది కూడా మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 51 వేల 957 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్…
బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా వైరస్ సంక్రమించింది. కరోనా పరీక్షలో ఆయన పాజిటివ్గా తేలారు. ఢిల్లీలోని సాకేత్లో ఉన్న మ్యాక్స్ హాస్పిటల్లో ఆయన పరీక్ష చేయించుకున్నారు. …









