ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రాణాంతకమైన ఈ మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించడంతో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజ రోజుకు పెరుగుతూనే…
ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 70,86,740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన 4,06,127 మంది బాధితులు…
ఏపీ భవన్లో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆదివారం కరోన పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఢిల్లీ ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఏపీ భవన్ను అధికారులు శానిటైజ్ చేశారు. అనంతరం ఆంధ్రా,…
నగరంలో కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లాలో హోం…
దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా 8 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,909 వైరస్…
అనుమతించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశాడన్న కారణంగా ఓ కాంట్రాక్టర్కు పంజాబ్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. 300 చెట్లను అక్రమంగా నేలమట్టం చేసినందుకు…
విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు,…
గుజరాత్లోని ఓ రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం దాహెజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున…
భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. గడిచిన 24…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,79,836కు చేరింది. ఈ వైరస్తో ఇప్పటి వరకు 3,82,227 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,09,732 మంది కరోనా నుంచి…









