కేరళలోని శబరిమలలో మకరజ్యోతి దర్శనం

కేరళలోని శబరిమలలో సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబల మేడు పైనుంచి దర్శనమిచ్చిన మకరజ్యోతిని అయ్యప్ప మాలధారులు, భక్తులు దర్శించుకున్నారు. మకరజ్యోతి దర్శన…

Continue Reading →

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ దేశ ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగుల ముగ్గులతో ప్రతి ఇంటి లోగిలి కళకళలాడాలనీ, వాటి…

Continue Reading →

నిర్భయ నిందితుల క్షమాభిక్షను తిరస్కరించిన ఢిల్లీ ప్రభుత్వం..

నిర్భయ గ్యాంగ్‌రేప్‌ నిందితుల క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా వెల్లడించారు. నిర్భయ దోషుల డెత్‌ వారెంట్‌…

Continue Reading →

కేరళ ప్రభుత్వం సీఏఏపై సంచలన నిర్ణయం…

కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ (సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇది వరకే కేరళ అసెంబ్లీలో పార్టీలకతీతంగా…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ… సంక్రాంతి శుభాకాంక్షలు మొక్కలను నాటుదాం… పర్యావరణాన్ని రక్షించుకుందాం… – పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ… సంక్రాంతి శుభాకాంక్షలు – ఎడిటర్, నిఘానేత్రం **న్యూస్ వెబ్ సైట్**

Continue Reading →

ఇప్పటి వరకు ది బెస్ట్‌.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ – బాలీవుడ్‌ ఫిల్మిం యాక్టర్‌ జాకీష్రాఫ్‌

ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ దేశ, విదేశాల్లో జోరుగా కొనసాగుతుంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా సమాజంలోని ప్రతీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఇన్ఫోసిస్ చెన్నై వైస్ ప్రెసిడెంట్ MS సూర్య

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ పొచారం సెంటర్ హెడ్ మనీషా సాబ్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన…

Continue Reading →

రేపటినుంచే పతంగుల పండుగ

రేపటినుంచి పతంగుల పండుగ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈ నెల…

Continue Reading →

శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు

కేరళ రాష్ట్రంలోని శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన హరిహరసుతుడు, అయ్యప్ప స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు…

Continue Reading →