రేపటి బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని…
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో మంత్రి కొండా సురేఖ ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు…
సచివాలయంలో “తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ( SPCA)”వెబ్ సైట్, లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…
టపాసుల దుకాణానికి అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కిన ఘటన గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో చోటు…
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన శృంగేరి పీఠాధిపతులు, జగద్గురు విధుశేఖర భారతికి నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన విధు…
జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం రాత్రి హైడ్రామా నెలకొన్నది. మంత్రి మాజీ ఓఎస్టీ సుమంత్ ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో…
హ్యామ్ విధానంలో పెద్దఎత్తున రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుపై గురువారం క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి…
ధాన్యం దిగుబడిలో తెలంగాణా ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ భారతదేశంలోని 29…
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల…
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ వ్యవస్ధలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ, గృహ…









