ఉత్తమ అవినీతి అధికారి.. మైనింగ్ ఏడీ ఇంటిపై ఏసీబీ రెయిడ్స్

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ భూగర్భ జలవనరుల శాఖకు చెందిన మైనింగ్ ఏడీ జయరాజు నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు…

Continue Reading →

ఆదాయానికి మించి ఆస్తులు.. అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్

హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో…

Continue Reading →

మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు: మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ : తెలంగాణలోని ప్రతి మీ సేవా కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. స్థానిక వ్యాపారులకు…

Continue Reading →

పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేలా ఇన్వెస్ట్ తెలంగాణ: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2026-ఇన్వెస్ట్ తెలంగాణ స‌మ్మిట్ నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ప్రజాభవన్‌లో తక్షణమే ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

Continue Reading →

తెలంగాణలో ఆయిల్‌పామ్‌కు భారీ ప్రోత్సాహం: మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : నీటిని అధికంగా వినియోగించే వరి సాగుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ, రైతులకు స్థిరమైన, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్…

Continue Reading →

శ్రీలంక–తెలంగాణ బౌద్ధ, సాంస్కృతిక, పర్యాటక బంధానికి మరింత ఊతం: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: శ్రీలంక–తెలంగాణ మధ్య బౌద్ధ, సాంస్కృతిక, పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…

Continue Reading →

మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించండి: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ

మంత్రి కొండా సురేఖకు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.…

Continue Reading →

ఎల్ నినో ప్రభావం, NEET-PG ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక రంగం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న సీజనల్ పరిస్థితులు, NEET-PG ప్రవేశ పరీక్ష నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

క్యూఆర్‌ పరిధిలో ఇందిర‌మ్మ టవర్స్‌ నిర్మాణానికి వడివడిగా అడుగులు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌: హైద‌రాబాద్ మ‌హా నగరంలోని క్యూర్ ప‌రిధిలో సొంతింటి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల కలలను నిజం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక…

Continue Reading →

ఏడాదిలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలోగా వందశాతం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర…

Continue Reading →