పామాయిల్ రైతులకు శుభవార్త టన్నుకు 21,546/- రూపాయాలకు చేరుకున్న పామాయిల్ గెలల ధర: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత మరియు వంట నూనెలను డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్…

Continue Reading →

భూదాన్ భూములు వ్యవహారంలో కార్యకర్తలు సంయమనం పాటించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భూదాన్ భూముల వ్యవహారంలో జరుగుతున్న ప్రచారం పట్ల ఆవేశానికి లోనుకాకుండా కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని కోరుతున్నాను. ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్న కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు,…

Continue Reading →

ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ‘ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక’…

Continue Reading →

శార‌ద పీఠం భూములు కొన‌సాగింపు: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: కోకాపేట‌లో శార‌దా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జ‌ల మండ‌లికి కేటాయించిన నేప‌థ్యంలో అక్క‌డ సాగుతున్న…

Continue Reading →

ఈ ప్ర‌భుత్వం మీది.. అండ‌గా ఉంటాం..: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: ఈ ప్ర‌భుత్వం మీది.. ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు.. మీకు అండ‌గా ఉంటామంటూ ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి మ‌దీనా బ‌స్సు ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు…

Continue Reading →

తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న “ఫార్మా భూతం”

తెలంగాణ వ్యాప్తంగా విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలి గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నప్పటికీ ఆ…

Continue Reading →

త్వరలోనే 2,500 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అండగా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు తమ ఒక…

Continue Reading →

మాజీ మావోయిస్టు అగ్ర నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్‌ : జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు సచివాలయంలో భేటీ అయ్యారు . ఈ సందర్భంగా వారి…

Continue Reading →

ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిలబడుతుంది.. ఉద్యోగులు ప్రజల కోసం నిలబడాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిలబడుతుంది ఉద్యోగులు ప్రజల కోసం నిలబడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం, కోటి రూపాయల ప్రమాద…

Continue Reading →

జీహెచ్ఎంసీ చ‌ట్టం స్థానంలో కోర్ అర్బ‌న్ చ‌ట్టం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: అవుట‌ర్ రింగురోడ్డు ప‌రిధిలోని (కోర్ అర్బ‌న్) మూడు కార్పొరేష‌న్ల‌కు వ‌ర్తించేలా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) చ‌ట్టం స్థానంలో కోర్ అర్బ‌న్…

Continue Reading →