నీటి వనరులు, ప్రభుత్వ భూములను రక్షించడాని కి హైడ్రా కట్టుబడి ఉంది, దాని ప్రయత్నాలలో చట్టాన్ని అనుసరిస్తూనే భగీరథమ్మ, తౌతానికుంట చెరువులోని ఆక్రమణలపై చర్యలు తీసుకొన్నదంటూ హైడ్రా…
సకల రంగాల్లో బహుజనులను కట్టడిచేసే సామాజిక, సంప్రదాయ నిర్భందాలను బద్దలుకొట్టి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని బీఆర్ఎస్ పార్టీ…
జనవరి 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశానికి…
ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లకు పదోన్నతులు కల్పించింది. 2009 సంవత్సరపు బ్యాచ్కు చెందిన ఐఏఎస్లు కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్, శ్రీధర్కు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉన్న నీరబ్కుమార్ ప్రసాద్ పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో విజయానంద్ను నియమించారు. మంగళవారం…
2024 సంవత్సరంలో ఎసిబి(ACB) పంజా విసిరింది. ప్రధానంగా ప్రభుత్వ అధికారుల అవినీతిపై దృష్టి సారించింది. ప్రభుత్వంలోని ప్రధాన శాఖలపై దృష్టి సారించింది. అందుకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో…
ఎసిబి అధికారులకు మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. కరీంనగర్ జిల్లాలో లంచం తీసుకుంటుండగా ఓ తహసీల్దార్ ను ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శంకరపట్నం మండల…
గుజరాత్ భరూచ్ జిల్లాలోని దహెజ్లో ఒక రసాయన కర్మాగారంలో గ్యాస్ లీక్తో వెలువడిన విష వాయువులు పీల్చిన నలుగురు కార్మికులు మరణించినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఆ…
భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి చిక్కారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎసిబి డిఎస్పి రమేష్…
తెలంగాణ పోలీస్ కొత్త లోగోను పోలీస్ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో కొత్త లోగోను పోస్ట్ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్…









