జనవరి 1 నుంచి భూభారతి అమలు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి నూత న ఆర్వోఆర్ చట్టం 2025 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ధరణి పోర్టల్ బాధ్యతలు చూస్తున్న…

Continue Reading →

 ఏడో రోజు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం..

ఏడో రోజు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కాగా, స్పీక‌ర్ అనుమ‌తితో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు రైతు…

Continue Reading →

ఓఆర్‌ఆర్ టెండర్ లీజుపై సిట్ విచారణ

ఓఆర్‌ఆర్ టెండర్ లీజుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఓఆర్‌ఆర్ పై…

Continue Reading →

ఫార్ములా ఈ రేస్ పై సభలో చర్చించాలి: ఎంఎల్‌ఎ హరీశ్ రావు

అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎంఎల్‌ఎపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు తెలిపారు. శాసన సభలో ఫార్ములా ఈ రేస్ అంశంపై…

Continue Reading →

శాసన సభలో బిఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన…. 15 నిమిషాల పాటు సభ వాయిదా

ఫార్ములా ఈ కార్ రేసుపై చర్చించాలని బిఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేయడంతో శాసన సభ వాయిదాపడింది. సభను 15 నిమిషాల పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్…

Continue Reading →

చట్టాలు చెట్ల నరికివేతకు కాదు.. వాటిని కాపాడటానికే: సుప్రీంకోర్టు

చట్టాలు ఉన్నది చెట్లను కాపాడటానికే కానీ, వాటిని నరికివేయడానికి కాదని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది. అనధికారిక చెట్ల నరికివేత, ఢిల్లీ చెట్ల పరిరక్షణ చట్టం, ఇతర చట్టాల…

Continue Reading →

లగచర్లకు రైతులకు సంఘీభావంగా.. నల్ల అంగీలు, చేతులకు బేడీలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం..…

Continue Reading →

మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు మూడు బిల్లులు

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజుకు చేరాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు కొనసాగనుంది. ఆ తర్వాత మూడు కీలక బిల్లులు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి సేవలు బంద్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్‌ సేవలు బంద్‌ కానున్నాయి. డేటాబేస్‌ వర్షన్‌ అప్‌గ్రేడ్‌ చేయనున్న నేపథ్యంలో ధరణి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు…

Continue Reading →

ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు

 యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ…

Continue Reading →