జ‌ర్న‌లిస్ట్ దాడి ఘటనపై స్పందించిన సినీ న‌టుడు మంచు మోహన్ బాబు

మంచు ఫ్యామిలీలో జ‌రుగుతున్న గొడ‌వ‌ల నేప‌థ్యంలో సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబు జ‌ర్న‌లిస్ట్‌పై దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడి ఘ‌ట‌న‌లో జ‌ర్న‌లిస్ట్‌కు తీవ్ర‌గాయాలు…

Continue Reading →

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహ‌న్ బాబు

టాలీవుడ్ సీనియర్ న‌టుడు మంచు మోహన్‌ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మంచు కుటుంబ వివాదం నేప‌థ్యంలో అస్వస్థత.. హైబీపీ ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి…

Continue Reading →

మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై కేసు నమోదు

మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో నటుడు మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు 118 బిఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం నిరూపితం అయితే…

Continue Reading →

మూసీ నదికి కాలుష్య కాటు

కొందరు పరిశ్రమల నిర్వాహకులు హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలను వ్యర్ధాల డంపింగ్ కేంద్రంగా మారుస్తున్నారు. ఇషష్టారీతిన ట్యాంకర్లలో వేల లీటర్ల రసాయన వ్యర్థాలను తరలిస్తూ ఇక్కడి…

Continue Reading →

కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి

కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 15 ఏండ్లు నిండిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్‌ చేసుకుంటే పలు రాయితీలు పొందవచ్చనని అధికారులు ఆర్టీఏ…

Continue Reading →

20 శాతం అవినీతి కేసులు హైదరాబాద్ నగరంలోనే

డబ్బు లిస్తేనే ఫైల్ కదులుతుంది.. ఆక్రమం సక్రమం అవుతుంది.. ప్రతి దానికి ఎంతోకొంత ఇచ్చుకుంటే తప్ప పనులు కాని పరిస్థితి. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో అంతకంతకూ అవినీతి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రానికి 7,592 కోట్ల పెట్టుబడులు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

 తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిషరణ సభా ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎవరికీ…

Continue Reading →

మావోస్టుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ జితేందర్‌

ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పలువురు పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. భోజనంలో…

Continue Reading →

సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన బుర్రా వెంకటేశం ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎంకు ఆయన…

Continue Reading →