మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్ట్పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో జర్నలిస్ట్కు తీవ్రగాయాలు…
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో అస్వస్థత.. హైబీపీ ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి…
మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో నటుడు మోహన్బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు 118 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం నిరూపితం అయితే…
కొందరు పరిశ్రమల నిర్వాహకులు హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలను వ్యర్ధాల డంపింగ్ కేంద్రంగా మారుస్తున్నారు. ఇషష్టారీతిన ట్యాంకర్లలో వేల లీటర్ల రసాయన వ్యర్థాలను తరలిస్తూ ఇక్కడి…
కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 15 ఏండ్లు నిండిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్ చేసుకుంటే పలు రాయితీలు పొందవచ్చనని అధికారులు ఆర్టీఏ…
డబ్బు లిస్తేనే ఫైల్ కదులుతుంది.. ఆక్రమం సక్రమం అవుతుంది.. ప్రతి దానికి ఎంతోకొంత ఇచ్చుకుంటే తప్ప పనులు కాని పరిస్థితి. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో అంతకంతకూ అవినీతి…
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…
సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిషరణ సభా ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎవరికీ…
ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పలువురు పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. భోజనంలో…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమితులైన బుర్రా వెంకటేశం ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎంకు ఆయన…









