పంజాబ్‌ ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ

పంజాబ్‌ ప్రభుత్వంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (NGT) కొరడా ఝలిపించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. మున్సిపల్‌ వ్యర్థాల నిర్వహణ సమస్యను…

Continue Reading →

పేపర్‌ ప్లేట్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని రంగాచారి వీధిలో ఉన్న ఓ పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ‘బుల్లెట్ బండి’ సాంగ్ ఫేమ్ అశోక్

బ‌డంగ్‌పేట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో టౌన్ ప్లానింగ్ సూప‌ర్‌వైజ‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న అశోక్.. ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండ‌గా…

Continue Reading →

సాహితీ ప్రియుడు నిజాం వెంకటేశం కన్నుమూత

సాహితీ ప్రియుడు, అనువాదకుడు, వర్ధమాన కవులు, రచయితలను వెన్ను తట్టి ప్రోత్సహించడంలో ముందుండే నిజాం వెంకటేశం(76) ఇకలేరు. ఆయన ఆదివారం రాత్రి 8 గంటలకు పద్మారావు నగర్‌లోని…

Continue Reading →

జమ్మిని, పాలపిట్టను కాపాడుకుందాం : ఎంపీ సంతోష్‌కుమార్‌

జమ్మిచెట్టు, పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా దసరా సందర్భంగా ప్రతి…

Continue Reading →

బాలాపూర్ లడ్డూ వేలం రూ.24 లక్షల 60 వేలు

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఈ సారి రికార్డు స్థాయిలో వేలం పలికింది.…

Continue Reading →

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం 11.30కు వేర్వేరుగా ప్రారంభమవుతాయి. శాసనసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి కాలంలో దివంగతులైన మాజీ…

Continue Reading →

సెప్టెంబ‌ర్ 17న‌ తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022…

Continue Reading →

రసాయన పరిశ్రమల ప్రమాదాల పాపం ఎవరిది..?

• కనీస జాగ్రత్తలు పాటించని రసాయన పరిశ్రమలు.. పట్టించుకొని అధికారులు..• ఫార్మా పరిశ్రమల యజమాన్యాల నిర్లక్ష్యానికి బలి అవుతుతున్నఅమాయకపు ప్రాణాలు.. • స్పష్టంగా కనిపిస్తున్న నల్లగొండ డిప్యూటీ…

Continue Reading →

ఏసీబీ వలలో భూపాలపల్లి ఎస్‌ఐ నరేష్‌

రూ. 25,000 లంచం తీసుకుంటూ భూపాలపల్లి ఎస్‌ఐ ఇస్లావత్ నరేష్‌ ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ హరీశ్‌ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీల…

Continue Reading →