సీఏఏ వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమవారం ఉదయం అసెంబ్లీ…

Continue Reading →

లారీని ఢీకొట్టిన వ్యాన్‌: ముగ్గురు మృతి

నార్సింగి మండల కేంద్రం సమీపంలో 44 వ జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని ఓమ్నీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.…

Continue Reading →

కాలుష్య పరిశ్రమ ఫొటో తీయండి..ఫిర్యాదు చేయండి..

రోజురోజుకు కకావికలం చేస్తూ..ప్రజారోగ్యానికి సవాలుగా మారిన వాయుకాలుష్య నియంత్రణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టిసారించింది. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు స్వీకరణకు కొత్త పంథాను ఎంచుకున్నది.…

Continue Reading →

దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత దేవాలయాల అభివృద్ధికి, భక్తుల వసతి, ఇతర సౌకర్యాల కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.…

Continue Reading →

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హరితహారంలో భాగంగా బావితరాల కోసం మొక్కలు నాటాలని సూచించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…

Continue Reading →

సెప్టిక్ ట్యాంకు పేరుతో పిల్లాయిపల్లి కాలువలో పరిశ్రమ వ్యర్థ రసాయనల పారబోత

వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించిన రైతులుచౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం గ్రామ పరిధిలోని పిల్లాయిపల్లి కాలువలో, పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లో ట్యాంకర్ల ద్వారా వ్యర్థ రసాయనాలు తీసుకొచ్చి…

Continue Reading →

మహిళలు చైతన్యవంతులు కావాలి – దేశపతి శ్రీనివాస్

సమాజంలో నైతిక విలువలు దిగజారితోతున్నాయని వక్తలు ఆవేదన వక్యం పరిచారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘వర్తమాన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండలోని తన నివాసంలో మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య…

Continue Reading →

మనిషి శరీరంపై కరోనా ప్రభావం చూపించేది ఇలా…

కరోనా మన శరీరంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ తాజా సంచికలో ఒక నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ఈ వైరస్‌ సోకిన…

Continue Reading →

తిరుమలలో నేరుగా దర్శనానికి అనుమతి – టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే పద్ధతికి స్వస్తికరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ జాగ్రత్తలు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు 17వ తేదీ మంగళవారం నుంచి టైంస్లాట్‌ టోకెన్లు…

Continue Reading →