మేళ్ళ చెరువులో వైభ‌వంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం

సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులోని మై హోమ్స్ సంస్థ మ‌హా సిమెంట్స్ ఆవ‌ర‌ణ‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అతిథులు, అనేక మంది…

Continue Reading →

సామాజిక జీవితం త్యాగం చేయాల్సిన సమయం – సినీ నటుడు మహేశ్‌ బాబు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాల్సిందిగా సినీ నటుడు మహేశ్‌ బాబు కోరారు. ట్విట్టర్‌ ద్వారా మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఇది కష్ట కాలమన్నారు. అయినా…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీఐ, సీనియర్ అసిస్టెంట్

నాగర్ కర్నూల్ జిల్ల అచ్చంపేట ఎక్సైజ్ సీఐ శ్రావణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మహబూబ్ నగర్ ఏసీబీ…

Continue Reading →

పర్యావరణం కోసం యుద్ధం

వ్యవసాయం-పర్యావరణ యూనిట్‌గా స్థానిక సాంకేతిక పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహార, పోషక వ్యవస్థల్లో నష్టాలను నివారించాలి. పంటల మార్పిడి, జీవ సేంద్రియ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు,…

Continue Reading →

ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు మూసివేత..

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ప్రభావంతో ఈ నెల 31వ తేదీ వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు…

Continue Reading →

నగర ప్రజల సహకారం భేష్ – పోలీస్ కమిషనర్ అంజనీకుమార్

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను నగర ప్రజలు పాటించారని, ముందు కూడా సహకారం అవసరమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కరోనా వైరస్…

Continue Reading →

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన విషయం విదితమే. 8న బడ్జెట్‌ను సభలో ఆర్థిక మంత్రి…

Continue Reading →

అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది :అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో రైతులు దర్జాగా పంటలు పండిస్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై కేసీఆర్‌…

Continue Reading →

ఆర్టీసీ బస్సు – డీసీఎం ఢీ.. ఏడుగురు దుర్మరణం

మెదక్‌ జిల్లాలోని కొల్చారం మండలం సంగాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 8…

Continue Reading →

సొంత ఊరికి రూ.25 కోట్ల విరాళం ఇచ్చిన కామిడి నర్సింహారెడ్డి.. మంత్రికి కేటీఆర్ అభినందనలు

పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాల‌నే సంక‌ల్పంతో ఉదారంగా రూ.25 కోట్లను విరాళంగా ప్ర‌క‌టించారు. అందులో రూ.1.5 కోట్ల రూపాయ‌ల చెక్కుని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి…

Continue Reading →