రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేష్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్‌.సురేష్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నామినేషన్ల గడువు గడిచిన శుక్రవారంతో…

Continue Reading →

నిజామాబాద్‌ స్థానిక సంస్థల అభ్యర్థిగా కవిత నామినేషన్‌

శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఆమె నామినేషన్‌…

Continue Reading →

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత పేరును టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. నామినేషన్ల దాఖలుకు రేపు…

Continue Reading →

కల్వకుంట్ల కవితకు ఎంపీ సంతోష్‌ కుమార్‌ శుభాకాంక్షలు

నిజమాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. కవిత ఏ పదవిలో ఉన్నా ఆ…

Continue Reading →

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌..…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి – సీఎం వైఎస్ జగన్

భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణ పరిరక్షణ తప్పనిసరికాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశంకాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో…

Continue Reading →

తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు – మంత్రి ఈటెల రాజేందర్‌

తెలంగాణలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయని, అందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. విదేశాలకు వెళ్లివచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని పేర్కొన్నారు.…

Continue Reading →

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తులు రావొద్దు

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం…

Continue Reading →

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

రైతు రుణమాఫీ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రూ.1 లక్షల లోపు రుణాలను నాలుగు…

Continue Reading →

ఫార్మా సిటీతో హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం – భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీని కోమటిరెడ్డి…

Continue Reading →