ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేబినెట్ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ నామినేషన్ పత్రాలను అందజేశారామె.…
టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 82 అసిస్టెంట్ ఇంజినీర్లు(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి, ఈ నెల 27 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆర్పీఎఫ్ జరిపిన కాల్పుల్లో వరంగల్ యువకుడు మృతిచెందాడు. అతడిని ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన రాకేశ్గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివరాల కోసం అధికారులను సంప్రదించాల్సిన నంబర్…
ఏక కాలంలో 21 మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లపై ఏసీబీ దాడులు కర్ణాటకలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 21 మంది ప్రభుత్వ…
మిగతా రాష్ట్రాలు సైతం పోటీగా స్వీకరించాలి హరితహారం, గ్రీన్ఇండియా చాలెంజ్ భేష్ ఎంపీ సంతోష్కుమార్ యువతకు ఆదర్శం సేవ్ సాయిల్, గ్రీన్ చాలెంజ్ లక్ష్యం ఒక్కటే ఐదోవిడత…
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా నాలుగు విడుతలను పూర్తి చేసుకుని ఇవాళ…
ఏపీలో ప్రజల నుంచి లంచం తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఆ కార్యాలయాలపై…
భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూన్ 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు…
ఓ వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున సాగర్ హిల్…









