హైదరాబాద్లోని కోటిలోగల డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జూనియర్ అసిస్టెంట్ జంగిటి జయకుమార్ ఏసీబీ వలలో చిక్కాడు. రూ. 2,500 లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. అతడిని…
పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు…
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 తో పాటు ఇతర శాఖలలో నియామకాలకొరకు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికెషన్లు జారీ చేస్తున్నది. ఆయా పోటీ పరీక్షలకు(competitive exams) ప్రిపేర్…
సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన నగర…
ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.70వేలు లంచం తీసుకుంటుండగా సీతారాంను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఔషపూర్ గ్రామంలో గ్రామ కంఠం…
వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగే అవినీతి, అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం విచారించి రూపొందించే నివేదికలు బుట్టదాఖలవుతున్నాయని ఫోరం ఫర్ గుడ్…
మూడేండ్లలో అట్టడుగు స్థానానికి భారత్ ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన దేశానిది 180వ స్థానం మోదీ సర్కారుకు స్పష్టమైన విధానం లేకపోవటం వల్లే ఈ దుస్థితి ఉన్న…
ఎన్నో జీవ రాసులు మనుగడ సాగిస్తున్న ఈ విశ్వంలో మానవుడు కూడా ఒక జీవే. ఒకప్పుడుభూమి, గాలి, నిప్పు, నీరు ఆకాశాన్ని పంచభూతాలుగా ఎంచి ‘ప్రకృతిమాతగా’ పూజించేవారు.…
జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం ప్రకటించింది. అక్రిడేషన్ దరఖాస్తులను జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించొచ్చని…
తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్లోని శాస్త్రినగర్ ఉన్న…









