ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా  కొనసాగుతున్న కె. దయానంద్ నుంచి చార్జ్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను నియమించింది.…

Continue Reading →

భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి

భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్‌ జర్నల్‌ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ రాజ‍్యసభ అ‍భ‍్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. బండాప్రకాశ్‌ ముదిరాజ్‌ రాజీనామాతో ఏర్పడిన…

Continue Reading →

ఐఏఎస్ పూజా సింఘాల్‌పై స‌స్పెన్ష‌న్‌..

జార్ఖండ్ రాష్ట్ర మైనింగ్ కార్య‌ద‌ర్శి పూజా సింఘాల్‌పై ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సస్పెన్ష‌న్ విధించింది. మ‌న్రేగా నిధుల‌తో పాటు ఇత‌ర ఫండ్స్ విష‌యంలో మ‌నీల్యాండింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆమెపై…

Continue Reading →

కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి సురేందర్ రెడ్డి అరెస్ట్‌

శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం…

Continue Reading →

తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం

తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టోన్‌ క్వారీలకు పర్యావరణ అనుమతులు లేకపోతే.. తక్షణమే మైనింగ్ ఆపాలని తెలంగాణ మైనింగ్…

Continue Reading →

మారుమూల అటవీ ఆవాసాలకు తక్షణం విద్యుత్ సదుపాయం

మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా విద్యుత్(electricity) సదుపాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వటం, తక్షణం పనులు చేపట్టాలని forest officials అధికారులు నిర్ణయించారు.…

Continue Reading →

పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారత పార్లమెంట్‌ ఎన్నో చట్టాలను చేసిందని, ఈ చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలు అయ్యే దిశగా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.…

Continue Reading →

తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 19న నామినేషన్ల పరిశీలన, 30న…

Continue Reading →