తెలంగాణ చాప్టర్‌ ఐఎఫ్‌ఎస్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర చాప్టర్‌ ఐఎ్‌ఫఎస్‌ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గం ఏర్పడింది. అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మోహన్‌చంద్ర పర్గెయిన్‌ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎలుసింగ్‌ మేరు, కార్యదర్శిగా వినయ్‌కుమార్‌,…

Continue Reading →

జీడిమెట్ల అల్లోయ్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై కేసు న‌మోదు

హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల అల్లోయ్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై కేసు న‌మోదైంది. ఆ ప‌రిశ్ర‌మ నుంచి అర్ధ‌రాత్రిపూట విష‌వాయువులు విడుద‌ల చేయ‌గా, తీవ్ర ఇబ్బందిప‌డ్డామ‌ని వినాయ‌క్‌న‌గ‌ర్ కాల‌నీవాసులు ఫిర్యాదు చేశారు.…

Continue Reading →

తెలంగాణ అటవీశాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు

తెలంగాణ అట‌వీ శాఖ‌కు జాతీయ స్థాయిలో మ‌రోసారి గుర్తింపు ల‌భించింది. నేష‌న‌ల్ ఫారెస్ట్ పాల‌సీ టాస్క్‌ఫోర్స్, వ‌ర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియ‌ల్‌కు చోటు ద‌క్కింది. జాతీయ…

Continue Reading →

కేంద్ర అటవీ టాస్క్‌ఫోర్స్‌లో డోబ్రియల్‌కు చోటు

అడవుల సంరక్షణ, పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో తెలంగాణ పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియల్‌కు చోటుదక్కింది. ఈ కమిటీకి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ను…

Continue Reading →

నల్లగొండపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు

నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరిన్ని వరాలు ప్రకటించారు. గత డిసెంబర్‌లో పర్యటించినపుడు పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పిన సీఎం.. తాజాగా, మరిన్ని…

Continue Reading →

పచ్చదనం మరింత పెంచుదాం : పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్‌

రానున్న ఏడాది కాలంలో చేపట్టాల్సిన పనులు, రోడ్‌మ్యాప్‌పై ప్రధాన అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌ అరణ్యభవన్‌లో నిర్వహించిన రెండురోజుల వర్‌షాప్‌…

Continue Reading →

టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నరసింహరాములు ఇండ్లలో ఏసీబీ దాడులు

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శేరిలింగంపల్లి జోనల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నరసింహరాములు కార్యాలయం, నివాసాల్లో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక…

Continue Reading →

రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు కన్నుమూత

ప్రముఖ రచయిత, కాలమిస్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు (84) గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్‌లోని…

Continue Reading →

30 చెట్లకు జీవం పోయనున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’’

నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించనున్న 50 యేండ్లకు పైగా వయస్సున్న చెట్లకు పునర్జీవనం ప్రసాదించాలని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంకల్పించింది. నల్లగొండ మున్సిపల్…

Continue Reading →

ఏపీ కొత్త మంత్రులు వీరే..

ఆంధ్రప్రదేశ్‌ కొత్త కేబినెట్‌ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ,…

Continue Reading →