రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి.సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ శుక్రవారం సంక్షేమ భవన్ లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన,…
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) నుమాయిష్ లో తెలంగాణ అటవీ శాఖ…
లంచం తీసుకొంటూ ఓ పంచాయతీ బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని తార్నాకు చెందిన సిగ్నీ ఆంటోని…
World Health Day 2022 | ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తినే తిండి.. తాగే నీరు.. పీల్చే గాలి.. ఇలా అన్నీ కలుషితం అయిపోయాయి. ఇది ప్రజల…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్లోని 24 మంది మంత్రులు…
ప్రగతి భవన్లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా…
రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్గా రమావత్ వాల్యానాయక్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం ఉత్తర్వులు…
తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులను తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. అలాగే ఇదివరకే ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ను విద్యా శాఖ…
సూర్యాపేట రూరల్ ఎస్సై లవకుమార్ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. సూర్యాపేట మండలంలోని రాజుగారి తోట హోటల్ జీఎం భాస్కరన్ను రూరల్ ఎస్సై లవకుమార్ కొన్ని రోజులుగా…
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయడం…









