తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ గా రమావత్ వాల్యానాయక్ బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి.సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ శుక్రవారం  సంక్షేమ భవన్ లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన,…

Continue Reading →

నుమాయిష్ లో అటవీశాఖ స్టాల్ కు ప్రథమ బహుమతి

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) నుమాయిష్ లో తెలంగాణ అటవీ శాఖ…

Continue Reading →

ఏసీబీకి చిక్కినచౌదరిగూడ బిల్‌ కలెక్టర్‌ రవీందర్‌

లంచం తీసుకొంటూ ఓ పంచాయతీ బిల్‌ కలెక్టర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని తార్నాకు చెందిన సిగ్నీ ఆంటోని…

Continue Reading →

కాటేస్తున్న కాలుష్యం.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే !!

World Health Day 2022 | ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో తినే తిండి.. తాగే నీరు.. పీల్చే గాలి.. ఇలా అన్నీ క‌లుషితం అయిపోయాయి. ఇది ప్ర‌జ‌ల…

Continue Reading →

ఏపీలో మూకుమ్మడిగా రాజీనామా చేసిన మంత్రులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు…

Continue Reading →

ప్రగతి భవన్‌లో ఘనంగా ఉగాది సంబురాలు

 ప్రగతి భవన్‌లో శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌, మండలి చైర్మన్‌ గుత్తా…

Continue Reading →

గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా రమావత్‌ వాల్యానాయక్‌

రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా రమావత్‌ వాల్యానాయక్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు…

Continue Reading →

తెలంగాణ‌లో ఏప్రిల్ 24 నుంచి పాఠశాల‌ల‌కు వేస‌వి సెల‌వులు

తెలంగాణ‌లోని అన్ని పాఠశాల‌ల‌కు ఏప్రిల్ 24 నుంచి వేస‌వి సెల‌వుల‌ను తెలంగాణ పాఠశాల‌ విద్యా శాఖ ప్ర‌క‌టించింది. అలాగే ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విద్యా శాఖ…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట రూరల్‌ ఎస్సై

సూర్యాపేట రూరల్‌ ఎస్సై లవకుమార్‌ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. సూర్యాపేట మండలంలోని రాజుగారి తోట హోటల్‌ జీఎం భాస్కరన్‌ను రూరల్‌ ఎస్సై లవకుమార్‌ కొన్ని రోజులుగా…

Continue Reading →

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయడం…

Continue Reading →