ఐదు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ ఫలితాలపైనే…

Continue Reading →

కాలుష్యంతో జనాల ఇబ్బందులు

కాలుష్య  కంపెనీల తరలింపు ఎప్పుడో ? ప్రభుత్వం ప్రకటించి ఏండ్లు గడుస్తున్నా  ఆచరణలో కనిపిస్తలె కాలుష్యంతో జీడిమెట్ల జనాల ఇబ్బందులు సిటీ శివారులో ఇండ్ల మధ్యన ఉన్న…

Continue Reading →

రేపు కీలక ప్రకటన.. 10 గంటలకు టీవీ చూడండి: సీఎం కేసీఆర్‌

తెలంగాణలో ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని సీఎం కేసీఆర్‌ అన్నారు. జిల్లాలోని నాగవరం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, వనపర్తి.. జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా…

Continue Reading →

ఉద్యోగుల పరస్పర బదిలీలకు 15వ తేదీలోగా దరఖాస్తులు పంపుకోవాలి: సీఎస్ సోమేశ్ కుమార్

ఉద్యోగుల పరస్పర బదిలీలకు గాను ఈ నెల 15 తేదీలోగా దరఖాస్తులు  సమర్పించాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ బదిలీలకు సంబంధించి…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్ కో అధికారి

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు ట్రాన్స్ కో డీఈ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే రూ.…

Continue Reading →

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రానికి మరో పరిశ్రమ.. రూ.250 కోట్ల పెట్టుబడితో ఎస్‌3వీ కంపెనీ

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకువచ్చింది. వైద్య పరికరాలు తయారు చేసే ఎస్‌3వీ వ్యాస్క్కులార్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ రాష్ట్రంలో తమ తయారీ కేంద్రాన్ని…

Continue Reading →

సీఎం కేసీఆర్‌తో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, రాకేశ్ తికాయ‌త్ భేటీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్‌తో బీజేపీ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, భార‌తీయ…

Continue Reading →

వన్యప్రాణులను రక్షించాలని ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వన్యప్రాణులను రక్షించాలని ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాల్వంచ పట్టణంలో ఫారెస్ట్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు.…

Continue Reading →

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర.. 8 మందిని అరెస్ట్‌ చేశాం : సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర జరిగిందని, ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశామని సైబరాబాద్‌ సీపీ సీఫెన్‌ రవీంద్ర తెలిపారు.…

Continue Reading →