మొక్కలు నాటిన హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ

హైకోర్టు ప్రాంగణంలో ఏజీ బీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త,…

Continue Reading →

సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి రాజీనామా

సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి త‌న ఐఏఎస్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. వెంక‌ట్రామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వ‌చ్ఛంద విర‌మ‌ణ చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను తాత్కాలిక స‌చివాల‌యం…

Continue Reading →

వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్‌ రావు సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స‌గ‌టును మించి వ్యాక్సినేష‌న్ పూర్తయింద‌ని వైద్యారోగ్యశాఖ మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. బుధ‌వారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొద‌టి డోస్ పూర్తి కాగా,…

Continue Reading →

తెలంగాణ‌లో అమ‌ల్లోకి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్

 స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో హైద‌రాబాద్ జిల్లా మిన‌హా అన్ని జిల్లాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని సీఈవో శ‌శాంక్ గోయ‌ల్ స్ప‌ష్టం…

Continue Reading →

12న రైతు ధ‌ర్నాలు.. సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌

 కేంద్రంపై సీఎం కేసీఆర్ యాక్ష‌న్ ప్లాన్ ప్ర‌క‌టించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజ‌య్‌ను ఉతికారేశారు. వ‌డ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామ‌ని కేసీఆర్…

Continue Reading →

శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత

తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భూరీ విరాళం అందించారు. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ…

Continue Reading →

గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్‌ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు…

Continue Reading →

కమిషనర్‌ శేషాద్రికి చేరిన అవినీతి సబ్‌రిజిస్ట్రార్ల చిట్టా

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రేడ్‌-1సబ్‌ రిజిస్ట్రార్‌ల చిట్టా ఆ శాఖ కమిషనర్‌కు చేరింది. శాఖలోని అవినీతిపరులను ఏరివేయాలని కమిషనర్‌ శేషాద్రి ఇటీవల డీఐజీ…

Continue Reading →

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితంపై మంత్రి హరీశ్‌రావు స్పందన

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేసిన వారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం…

Continue Reading →

ఈటల రాజేందర్ సొంత మండలంలో భారీగా మెజార్టీ

ఈటల రాజేందర్ సొంత మండలంలో బీజేపీ హవా కొనసాగుతోంది. కమలాపూర్ మండలంలో ప్రస్తుతం 19వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఈ రౌండ్‌లోనూ ఈటల భారీ…

Continue Reading →