ఈనెల 30, 31 తేదీల్లో తిరుపతిలో ప్రకృతి వ్యవసాయంపై సదస్సు

తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పై ఈనెల 30 31 తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు…

Continue Reading →

మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డికి కేటీఆర్ ఘ‌న నివాళులు

దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్ర‌థ‌మ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నాయిని న‌ర్సింహారెడ్డి చిత్ర‌ప‌టానికి…

Continue Reading →

ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ లాసెట్ పరీక్ష ఫలితాలు గురువారం విడదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. న్యాయ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయ…

Continue Reading →

సెల‌వుపై వెళ్లిన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు సెల‌వు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో జెన్‌కో సీఎండీగా సింగ‌రేణి సీఎండీ శ్రీధ‌ర్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ట్రాన్స్‌కో సీఎండీగా జేఎండీ శ్రీనివాస్…

Continue Reading →

యాదాద్రికి ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ తేరా చిన్న‌ప‌రెడ్డి బంగారం విరాళం

యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న‌ ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ…

Continue Reading →

‘మా’ అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ప్ర‌మాణ‌స్వీకారం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (MAA) అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ( Manchu Vishnu ) శ‌నివారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయ‌న ప్యానెల్ స‌భ్యుల‌ చేత…

Continue Reading →

మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టులు

మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా పండుగ ఒక ప్రత్యేమైన వేడుక అని పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని…

Continue Reading →

తెలుగు వ‌ర్సిటీ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గడువు పొడిగింపు

హైద‌రా‌బాద్‌ నాంప‌ల్లి‌లోని తెలుగు విశ్వవి‌ద్యా‌ల‌యంలో ప‌లు పీజీ కోర్సుల ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గ‌డువు పొడిగించారు. నేటితో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ.. అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు అక్టోబ‌ర్…

Continue Reading →

చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో జ‌మ్మి మొక్క నాటిన సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. జ‌మ్మి మొక్క నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో చిన‌జీయర్ స్వామి, జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు, ఎంపీ జోగిన‌ప‌ల్లి…

Continue Reading →