ఆలయాల్లో వసతులు మెరుగుపర్చండి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు

ఆలయాల్లో భక్తులకు అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయం లో రెవెన్యూ, దేవాదాయ,…

Continue Reading →

12 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం నివేదిక

సమాచార హక్కు చట్టం వార్షిక నివేదిక సిద్ధమైంది. 2014లో రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల అనంతరం మొట్టమొదటి సమాచార కమిషన్‌ ఏర్పాటు చేయగా.. అప్పటి నుంచి గత 12…

Continue Reading →

మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్ మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని సందర్శించారు. తులాభారం కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. •…

Continue Reading →

కోట్లాది హృదయాలను ఏకం చేస్తున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర

మేడారం : వెదురు కర్రలే దైవాలుగా, గద్దెలే గర్భగుడులుగా, పసుపు–కుంకుమలే వజ్రాభరణాలుగా, బెల్లమే నిలువెత్తు బంగారంగా, ఒడిబియ్యమే పరమాన్నంగా, చీర ముక్క–రైక బట్టలే సారెలుగా మారి తల్లులకు…

Continue Reading →

ఫైర్ సేఫ్టీపై హైడ్రా త‌నిఖీలు షురూ

న‌గ‌రంలో షాపుల‌తో పాటు వాణిజ్య స‌ముదాయాల్లో హైడ్రా త‌నిఖీలు ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలోనే జూబ్లీహిల్స్ రోడ్డు నంబ‌రు 36లో ఉన్న నీరూస్ షోరూంను గురువారం త‌నిఖీ…

Continue Reading →

పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది అందుకే ఈ విషయంలోతెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తుందనీ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన…

Continue Reading →

మామునూరు ఎయిర్ పోర్టుకు భూమి అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే మామునూరు ఎయిర్పోర్ట్ కు అవసరమైన భూమిని సేకరించి ఈరోజు కేంద్ర విమానయాన శాఖ కు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు అని డిప్యూటీ…

Continue Reading →

చిలకలగుట్ట నుండి మేడారం గద్దె పైకి చేరిన సమ్మక్క తల్లి

చిలుకలగుట్ట వద్ద కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్దబోయిన మునిందర్,…

Continue Reading →

వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి భూసేకరణ పూర్తి

వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సేకరించిన భూములను నేడు బేగంపేట్ విమానాశ్రయంలో జరిగిన…

Continue Reading →

ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్షా సమావేశం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇంధన, వైద్య ఆరోగ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్,…

Continue Reading →