తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు నమోదు

కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం…

Continue Reading →

తెలంగాణలో 47కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు – ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో రెండు కరోనా వైరస్‌…

Continue Reading →

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఇవాళ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో…

Continue Reading →

మంద‌గ‌మ‌నంలోకి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ శ‌క్తికాంత్‌ దాస్

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గ‌మ‌నంలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్‌ దాస్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మునుముందు చాలా గ‌డ్డు రోజులు…

Continue Reading →

రుణ చెల్లింపుదారుల‌కు ఆర్బీఐ శుభ‌వార్త‌

రుణ చెల్లింపుదారుల‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శుభ‌వార్త‌ చెప్పారు. వ‌చ్చే మూడు నెల‌లు EMI చెల్లించ‌క‌పోయిన ప‌ర్వాలేద‌ని తెలిపారు. బ్యాంకుల‌తో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థ‌లు అన్ని ర‌కాల…

Continue Reading →

రూ.4 కోట్ల భారీ విరాళం ప్ర‌క‌టించిన ప్ర‌భాస్

ఆప‌ద వ‌స్తే అన్నివేళ‌లా త‌మ‌కి అండ‌గా నిలుస్తామ‌ని నిరూపిస్తున్నారు సెల‌బ్రిటీలు. క‌రోనా కార‌ణంగా దేశం చిన్నా భిన్నం అవుతున్న త‌ర‌ణంలో ప్ర‌భుత్వంకి అండ‌గా నిలుస్తూ త‌మ‌కి తోచినంత…

Continue Reading →

నిత్యావసర సరుకుల ధరలు ఖరారు.. పెంచితే పీడి యాక్ట్

అత్యవసర సేవలు తప్పితే అన్నీ బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహామ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు వారాల…

Continue Reading →

మ‌హేష్ కోటి విరాళం

క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ప్ర‌భుత్వాలు చేస్తున్న కృషికి త‌మ వంతుగా తోడ్పాటునందించేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులంతా ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌తో పాటు ప‌లువురు ద‌ర్శ‌కులు,…

Continue Reading →

సీఎం రీలిఫ్‌ ఫండ్‌కు మేఘా కృష్ణారెడ్డి రూ. 5 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్ర సీఎం రీలిఫ్‌ ఫండ్‌కు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ రూ. 5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్‌…

Continue Reading →

ప్రయాణాలు చేయవద్దు… సరిహద్దులు మూసివేశాం..

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద…

Continue Reading →