యాదాద్రికి ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ తేరా చిన్న‌ప‌రెడ్డి బంగారం విరాళం

యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న‌ ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ…

Continue Reading →

‘మా’ అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ప్ర‌మాణ‌స్వీకారం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (MAA) అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ( Manchu Vishnu ) శ‌నివారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయ‌న ప్యానెల్ స‌భ్యుల‌ చేత…

Continue Reading →

మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టులు

మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా పండుగ ఒక ప్రత్యేమైన వేడుక అని పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని…

Continue Reading →

తెలుగు వ‌ర్సిటీ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గడువు పొడిగింపు

హైద‌రా‌బాద్‌ నాంప‌ల్లి‌లోని తెలుగు విశ్వవి‌ద్యా‌ల‌యంలో ప‌లు పీజీ కోర్సుల ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గ‌డువు పొడిగించారు. నేటితో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ.. అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు అక్టోబ‌ర్…

Continue Reading →

చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో జ‌మ్మి మొక్క నాటిన సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. జ‌మ్మి మొక్క నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో చిన‌జీయర్ స్వామి, జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు, ఎంపీ జోగిన‌ప‌ల్లి…

Continue Reading →

గ్రీన్‌ఫండ్‌ ఏర్పాటు నిర్ణయం బాగుంది : జగపతి బాబు

సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ఫండ్‌ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు అన్నారు. దీని ద్వారా పచ్చదనం పెంపును ప్రతి…

Continue Reading →

హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును సీజ్ చేసిన ఐటీ అధికారులు

హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. హెటిరో సంస్థల్లో 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో…

Continue Reading →

హరితహారం మొక్కలు నరికివేత: రూ. 50 వేల జరిమాన

కర్నూల్ పట్టణానికి చెందిన దవాఖానకు సంబంధించిన హోర్డింగ్‌కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో అయిజ మున్సిపాలిటీ పరిధి కర్నూల్ రహదారిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను దవాఖాన ప్రతినిధులు…

Continue Reading →

ముగిసిన హుజురాబాద్ నామినేషన్ల పర్వం

హుజురాబాద్‌ ఉప ఎన్నికకు నామినేషన్లు గడువు ముగిసింది. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు…

Continue Reading →