హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్‌ల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్‌ల్లో  ఐటీ సోదాలు మూడవ రోజు కొనసాగుతున్నాయి. సనత్‌నగర్‌లోని హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ప్రధాన కార్యాలయం నుండి తెల్లవారుజామున మూడు గంటలకు…

Continue Reading →

ఏసీబీ వలలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ తహసీల్దార్‌ షౌకత్ అలీ

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 12వేలు లంచం తీసుకుంటూ కొల్లాపూర్ తహసీల్దార్ షౌకత్ అలీ, వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ…

Continue Reading →

హరిత నిధికి ముఖ‌రా(కె) గ్రామ పంచాయతీ విరాళం

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరిత నిధికి విశేష స్పందన లభిస్తున్నది. సీఎం కేసీఆర్‌ పిలుపుతో తెలంగాణలో చెట్లను పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ…

Continue Reading →

తెలుగు అకాడమీ కేసులో పదిమంది అరెస్ట్‌ : సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల గోల్‌మాల్‌ కేసులో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు కేసుల్లో పదిమందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌…

Continue Reading →

తెలంగాణ హైకోర్టుకు దసరా సెలవులు

దసరా పర్వదినం సందర్భంగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 7 నుంచి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుపమా చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు.…

Continue Reading →

హెటిరో డ్రగ్స్‌ ఆఫీసులపై ఐటీశాఖ దాడులు

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (IT) దాడులు చేపట్టింది. బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. హెటిరో…

Continue Reading →

అటవీ నేరాల అదుపునకు రహస్య నిధి : అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

అటవీ నేరాలను మరింత సమర్థంగా అదుపు చేసేందుకు సీక్రెట్‌ రిజర్వ్‌ ఫండ్‌ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ రూ.4.06 కోట్లు కేటాయించినట్లు…

Continue Reading →

దేశంలోనే తొలిసారిగా హరిత నిధి : అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన మంత్రి నిరంజన్‌రెడ్డి

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం మొక్కలు నాటారు. మంత్రి జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ విసరగా.. మంత్రి…

Continue Reading →

రామ‌ప్ప వ‌ద్ద టూరిజం అభివృద్ధి చేస్తున్నాం : రాష్ట్ర‌ ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌పంచ వార‌సత్వ క‌ట్టడంగా రామ‌ప్ప దేవాల‌యం అభివృద్ధిపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రాష్ట్ర‌ ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌మాధానం ఇచ్చారు.…

Continue Reading →