గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అసెంబ్లీ ఆవరణలోని అమ్మవారి గుడికి సమీపంలో జమ్మి మొక్కను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం నాటారు. ఈ కార్యక్రమంలో…
బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఖాతాపూర్ ఎమ్మెల్మే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్, రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి జమ్మి మొక్కలను నాటారు. ఈ…
తెలుగు అకాడమీలో నిధులు దారి మళ్లించిన కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టయ్యారు. ఈ క్రమంలో అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిని…
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహార…
హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.…
ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతోన్న హరిత హారానికి తోడుగా తెలంగాణ హరిత నిధి(తెలంగాణ గ్రీన్ ఫండ్) కార్యక్రమానికి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదన చేశారు. నిరంతరంగా హరిత…
గ్రీనరీలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ…
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మకు పాత సీఎస్ ఆదిత్యనాథ్ బాధ్యతలు అప్పగించారు. తొమ్మిది నెలలపాటు ఆదిత్యనాథ్ దాస్ ఏపీ సీఎస్గా…
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టుకు విశేష స్పందన లభిస్తున్నది. ఎంపీ…
టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ఇవాళ శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్…









