మదర్ డైయిరీ చైర్మన్‌గా గంగుల కృష్ణారెడ్డి

నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి దారుల సహాయక సహకార యూనియన్ చైర్మన్‌గా గంగుల కృష్ణారెడ్డిని బోర్డు డైరెక్టర్లు ఎన్నుకున్నారు. హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ ప్రాంగణంలో మంత్రి జగదీష్…

Continue Reading →

పులుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం: అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

65 చెట్లను నరికివేసిన ఓ రియ‌ల్ట‌ర్‌కు రూ. 4 ల‌క్ష‌లు జ‌రిమానా

ఎలాంటి అనుమతి లేకుండా 65 చెట్లను నరికివేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు తెలంగాణ అట‌వీ శాఖ రూ. 4 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా…

Continue Reading →

భారీ వర్షాల నేపథ్యంలో నేడు తెలంగాణలో సెలవు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు మంగళవారం…

Continue Reading →

మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ వాయిదా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ అసెంబ్లీని మూడు రోజుల పాటు వాయిదా వేశారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, విద్యాసంస్థ‌ల‌కు 28న…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన సీనియ‌ర్ అసిస్టెంట్, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్

జీహెచ్ఎంసీ కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్ కార్యాల‌యంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. రూ. 8 వేలు తీసుకుంటుండ‌గా సీనియ‌ర్ అసిస్టెంట్ చాంద్ పాషాను ఏసీబీ అధికారులు అదుపులోకి…

Continue Reading →

ప్ర‌తి ఏటా 70 ల‌క్ష‌ల మందిని చంపుతున్న వాయు కాలుష్యం: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

మాన‌వాళికి వాయు కాలుష్యం( Air Pollution ) అనేది అతిపెద్ద ప‌ర్యావ‌ర‌ణ ముప్పుల్లో ఒక‌ట‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టం చేసింది. ఈ వాయు కాలుష్యం కార‌ణంగా…

Continue Reading →

మా ఎన్నికల కోసం త‌న ప్యానెల్ ను ప్ర‌క‌టించిన మంచు విష్ణు

అక్టోబ‌ర్10న జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయ‌ని తెలుస్తుంది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహరావు పోటీ…

Continue Reading →

ఏసీబీ వలలో ఎస్సై, కానిస్టేబుల్‌ యాదయ్య

బెయిల్‌ ఇచ్చేందుకు రూ.25 వేలు డిమాండ్‌ చేసిన ఓ ఎస్సై, కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం బాధిత వ్యక్తి…

Continue Reading →

జమ్మి మొక్కలు నాటిన టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జమ్మి…

Continue Reading →