సీఎం రేవంత్ రెడ్డి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్ర‌జాస్వామిక‌, గ‌ణ‌తంత్ర‌, లౌకిక‌, సామ్య‌వాద‌, సార్వ‌భౌమ దేశంగా భార‌త దేశం ప్ర‌గ‌తి ప‌థంలో…

Continue Reading →

బాధ్యతాయుత ఓటింగ్‌తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్ :బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం…

Continue Reading →

మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

హైదరాబాద్ : మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టింది. ఒకవైపు సురక్షిత మంచినీటిని అందించడం, ముమ్మర…

Continue Reading →

మొదటిసారిగా మేడారంలో భక్తులకు ఇప్పపువ్వు లడ్డు

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళా గా పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్ట పొందిన మేడారం మహా జాతరలో మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా గిరిజన మహిళ…

Continue Reading →

ఫ‌ర్నీచ‌ర్ మాల్‌లో అగ్నిప్ర‌మాదంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగ్బ్రాంతి

హైద‌రాబాద్ : నాంపల్లి స్టేషన్ రోడ్ ఫర్నిచర్ మాల్‌లో శ‌నివారం జ‌రిగిన భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →

ధ‌ర‌ణి పోర్ట‌ల్ లొసుగుల వ‌ల్లే రిజిస్ట్రేష‌న్‌ల‌లో అక్ర‌మాలు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకొని ప్ర‌భుత్వ భూముల‌ను కొల్ల‌గొట్టిన‌వారిని, రిజిస్ట్రేష‌న్‌ల చ‌లానా సొమ్మును కాజేసిన‌వారిని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ…

Continue Reading →

నుమాయిష్ సందర్శకులకు ముఖ్య గమనిక!

నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు…

Continue Reading →

రూ. 6 కోట్లతో 565 ఇందిరా మహిళా శక్తి స్టాల్స్

మహిళాభ్యున్నతికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతి సందర్భాన్ని మహిళల ఆర్ధిక చేకూర్పుకు అవకాశంగా మార్చాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సంకల్పించారు.…

Continue Reading →

మేడారం జాతరలో రూ.50 కోట్ల నిధులతో స్నాన ఘట్టాలు, 348 BoT ల ఏర్పాటు

హైదరాబాద్, జనవరి 24 : మేడారం మహా జాతర ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో జాతరకు హాజరయ్యే దాదాపు కోటిన్నర మంది భక్తులకు ఏవిధమైన…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా సబ్‌రిజిస్ట్రార్‌ అక్రమాస్తులు రూ.100 కోట్లు

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూశాఖలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఏకంగా రూ. 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జాయింట్‌…

Continue Reading →