అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యం : మెదక్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌

అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని మెదక్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. తూప్రాన్‌ మండలం దాతర్‌పల్లిలో…

Continue Reading →

అటవీ శాఖ సిబ్బందిపై దాడిని ఖండించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర్‌ రెడ్డి

విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులు చేయటం సమంజసం కాదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర్‌ రెడ్డి అన్నారు. పోడు భూముల స‌మస్య ప‌రిష్కారం…

Continue Reading →

కెమికల్‌ గోదామ్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

జీహెచ్‌ఎంసీ శివార్లలోని పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఅంబర్‌పేట్‌లో ఉన్న స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాములో పెద్దఎత్తున రసయనాలు నిల్వ ఉండటంతో…

Continue Reading →

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం

ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల పోస్ట‌ర్ల‌ను నిషేధించారు. ఈ మేర‌కు ఆయ‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై…

Continue Reading →

ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యించింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న కేబినెట్ స‌మావేశంలో…

Continue Reading →

నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు : రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌

గణేశ్‌ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఈ నెల 19న ఆదివారం నిమజ్జన వేడుకలు జరుగనుండగా.. ఇందుకు…

Continue Reading →

తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్

తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ నియ‌మించారు. ప్ర‌స్తుతం గోవ‌ర్ధ‌న్ నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. త‌న‌ను…

Continue Reading →

ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..

విశిష్టమైన చెట్లను పెంచుదాం.. భవిష్యత్ తరాలను కాపాడుకుందాం.. దసరా పండుగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ…

Continue Reading →

సూర్యాపేట కర్నాలకుంట చెరువు ఆక్రమణపై ఎన్జీటీలో విచారణ

సూర్యాపేట జిల్లా కర్నాలకుంట చెరువు ఆక్రమణపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. చెరువును ఆక్రమణ చేసి రియల్‌ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారని ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలయింది. సూర్యాపేట కలెక్టర్,…

Continue Reading →

రెండు తలల పామును అమ్ముతున్న ముఠాను పట్టుకున్న అటవీశాఖ అధికారులు

రెండు తలల పామును అమ్మకానికి పెట్టిన ఓ ముఠాను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం పట్టుకుంది. ఘట్ కేసర్ అటవీ ప్రాంతంలో ఈ పామును పట్టుకున్న ముఠా…

Continue Reading →