ప్రారంభమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌…

Continue Reading →

ఏప్రిల్‌ 9న రాజకీయ పార్టీ ప్రకటన: వైఎస్‌ షర్మిల

లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా నేత లక్కినేని సుధీర్‌ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నేతలు ఈ…

Continue Reading →

తిరుపతి, సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల…

Continue Reading →

అసెంబ్లీ స‌మావేశాలు రేప‌టికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు బుధ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య స‌హా మాజీ స‌భ్యుల మృతికి శాస‌న‌స‌భ సంతాపం తెలిపింది. అనంత‌రం స‌భ‌ను రేప‌టికి…

Continue Reading →

దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య ఆత్మీయ‌త‌ను ఎప్ప‌టికీ మ‌రువ‌లేను : ‌సీఎం కేసీఆర్

నాగార్జున సాగ‌ర్ దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య ఆత్మీయ‌త‌ను ఎప్ప‌టికీ మ‌రువ‌లేను.. ఆయ‌న ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని సీఎం కేసీఆర్ అన్నారు. రెండో రోజు ప్రారంభ‌మైన…

Continue Reading →

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉద‌యం వ‌చ్చారు. అమ‌రావ‌తి అసైన్డ్ భూ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబుకు…

Continue Reading →

అదనపు డీజీ హోదాలో… సజ్జనార్‌ బాధ్యతలు

అదనపు డీజీ హోదాలో సోమవారం సజ్జనార్‌ సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సజ్జనార్‌ గౌరవ వందనాన్ని…

Continue Reading →

ఎల్‌ఐసీ సరికొత్త పొదుపు పథకం

ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ.. సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది. బచత్‌ ప్లస్‌ పేరుతో ఈ సేవింగ్స్‌ ప్లాన్‌ను పరిచయం చేసినట్లు సోమవారం సంస్థ…

Continue Reading →

ఎస్‌వీజీ గ్రానైట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం .. నలుగురికి తీవ్రగాయాలు

ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలోని ఎస్‌వీజీ గ్రానైట్‌ పరిశ్రమలో సోమవారం రాత్రి…

Continue Reading →

పుట్టిన రోజు సంద‌ర్భంగా మొక్క‌లు నాటిన ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు

త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పిలుపు మేర‌కు గ్రీన్ ఇండియాలో…

Continue Reading →