కొండపోచమ్మ ఆలయ చైర్మన్‌గా రాచమల్ల ఉపేందర్ ‌రెడ్డి

సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌నర్సాపూర్‌లో గల ప్రసిద్ధి గాంచిన కొండపోచమ్మ ఆలయం నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ  ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా…

Continue Reading →

తెలంగాణ బ‌డ్జెట్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌స‌ర‌త్తు

తెలంగాణ బ‌డ్జెట్‌పై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు, ఆ శాఖ అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా…

Continue Reading →

తెలంగాణ అసెంబ్లీ రేప‌టికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. ఇవాళ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగించారు. ప్ర‌భుత్వ సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌తో…

Continue Reading →

10 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

అసెంబ్లీ ప్రాంగ‌ణంలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌మావేశం ముగిసింది. ఈ స‌మావేశానికి శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి వేముల ప్ర‌శాంత్…

Continue Reading →

నేడు, రేపు బ్యాంకుల సమ్మె

ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎ్‌ఫబీయూ) 2 రోజుల…

Continue Reading →

తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సమయం ముగియడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్నికల సిబ్బంది గేట్లు మూసివేశారు. కానీ, భారీ ఎత్తున ఓటు వేసేందుకు పట్టభద్రులు క్యూలైన్లలో…

Continue Reading →

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్, సంగారెడ్డికి చెందిన 8 మంది మాన్సాన్ పల్లిలో ఓ శుభకార్యానికి ఆటోలో వెళ్తుండగా..అందోలు మండలం అల్మాయిపేట వద్ద…

Continue Reading →

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కేంద్రం బ్యాన్‌

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధాన్ని విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు విడతల్లో నిషేధాన్ని ప్రతిపాదించింది. దీంతో…

Continue Reading →

తెలుగు కవి నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అవార్డు

తెలుగు కవి నిఖిలేశ్వర్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘అగ్నిశ్వాస (2017)’ కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన…

Continue Reading →

గ‌డువులోపు యాదాద్రి ప‌నుల పూర్తికి సీఎం కేసీఆర్ ఆదేశం

యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.…

Continue Reading →