యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15 నుంచి 25 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 15న…
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని…
దేశ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మహాశివరాత్రి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.…
మీకు, మీ కుటుంబ సభ్యులకు..మహా శివరాత్రి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్,– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
‘ఆజాద్ కా అమృత్ మహోత్సవ్’ విజయవంతానికి బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ నెల…
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న ప్రజలకు…
తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపులో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాష్ట్రానికి మరో గుర్తింపు దక్కనుంది. పచ్చదనం పెంపు, అడవుల పునరుజ్జీవనం, ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో తనదైన…
తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఇద్దరు కలెక్టర్లు, ఆర్డీవోకు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలు శిక్ష విధించింది. ఈ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో కోర్టు ఆదేశాలు…
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి 15వ తేదీ ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలి 15వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నాయి.…
కర్ణాటకలో ఓ అవినీతి అధికారి ఇంటి నుంచి భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. చాముండేశ్వరి ఎలక్ట్రిసిటీ సప్లయ్ కార్పొరేషన్ ఆఫ్ మైసూర్ (CESCoM)లో సూపరింటెండెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న కేఎం…









