హరితహారంలో నాటిన మొక్కల్లో బతికిన శాతాన్ని అంచనా వేయాలి

గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలు, వాటిలో బతికిన శాతంపై అధ్యయనం. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయనే…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 340 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 75,102 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. కొత్త కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.…

Continue Reading →

విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను పంపిణీ చేసిన ఎంపీ సంతోష్ కుమార్

పంజాగుట్ట నెక్ట్స్ గలేరియా మాల్‌లో విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. స్వ‌చ్ఛ‌మైన మ‌ట్టి, కొబ్బ‌రి నాచుతో వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను త‌యారు…

Continue Reading →

రేపు తిరుమలలో గోకులాష్టమి ఆస్థానం

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది.…

Continue Reading →

పీసీబీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తుందని దేవాదాయశాఖ…

Continue Reading →

క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పదవికి కోదండరెడ్డి రాజీనామా

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పదవికి కోదండరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియా, పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి పంపించారు. రాజీనామా అనంతరం మీడియాతో కోదండ…

Continue Reading →

ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం

 పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. వాణీదేవితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ…

Continue Reading →

ఏపీలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌ నిబంధనల సవరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌ల మంజూరు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. జీఎస్టీకి మినహాయింపునిస్తూ ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకుని చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌లు మంజూరు చేయాలని…

Continue Reading →

ద‌ళిత బంధు ప‌థ‌కానికి మ‌రో రూ.500 కోట్లు విడుద‌ల‌

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం గురువారం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుద‌ల చేసింది. హుజూరాబాద్‌లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో 19 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో 19 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పోస్టింగ్‌…

Continue Reading →