సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ బ‌దిలీ.. కొత్త సీపీగా స్టీఫెన్ ర‌వీంద్ర‌

సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్‌ను బ‌దిలీ చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఆయ‌న‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌జ్జ‌నార్ మూడేళ్ల‌పాటు సైబ‌రాబాద్ సీపీగా…

Continue Reading →

మొక్కలు నాటిన నిజామాబాద్‌ కలెక్టర్ నారాయణ రెడ్డి

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణ రెడ్డి ఇవాళ మొక్కలు నాటారు.…

Continue Reading →

ఏపీ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా విక్టర్‌ ప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా మారుమూడి విక్టర్‌ప్రసాద్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి…

Continue Reading →

తెలంగాణ ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీగా అనిల్‌ కుమార్‌

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్న అనిల్‌ కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ)గా…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా అట‌వీ పున‌రుద్ధ‌ర‌ణ : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

తెలంగాణలో ఉన్న అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకుల వారీగా వందశాతం పునరుద్దరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర‌ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి

తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. సీనియర్‌ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, హర్‌ప్రీత్‌ సింగ్‌, అర్వింద్‌ కుమార్‌లకు…

Continue Reading →

సీఎం జగన్‌ను కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. కాగా…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.…

Continue Reading →

బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావు

బీసీ (వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల) BC Commission క‌మిష‌న్ చైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావును నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ ఉత్త‌ర్వులు జారీచేసింది. అదేవిధంగా ప్ర‌భుత్వం శుభ‌ప్ర‌ద్…

Continue Reading →

కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్‌ పరిధి మైలార్ దేవుపల్లి డివిజన్‌లోని కాటేడాన్ పారిశ్రామికవాడలో ఈ తెల్లవారుజామున భారీగా అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని ఓ స్పాంజ్‌ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి…

Continue Reading →