ఏసీబీ వలలో పాఠశాల విద్యాశాఖ‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

లంచం తీసుకుంటూ పాఠశాల విద్యాశాఖ‌ సహాయ సంచాలకుడు శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు పాఠశాల అనుమతి పునరుద్ధరణకు శ్రీనివాస్‌ రూ. 40 వేలు లంచం…

Continue Reading →

టీఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల

టీఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్‌ (2021-22)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్‌ 3న ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 7 నుంచి…

Continue Reading →

అర్బన్‌ ఫారెస్ట్ పార్క్‌కు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శంకుస్థాప‌న‌

తెలంగాణ వ్యాప్తంగా న‌గ‌రాలు, పట్టణాలకు చేరువ‌లో ఉన్న అటవీ బ్లాకులను అభివృద్ధి చేసి అర్బన్ పార్కులుగా, లంగ్ స్పేస్ కేంద్రాలుగా  అర్బన్‌ ఫారెస్ట్ పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని…

Continue Reading →

తెలంగాణలో జంతు-జన ఘర్షణ నివారణపై కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో జంతు-జనజీవన ఘర్షణను తగ్గించే చర్యలపై సూచనలు చేయటానికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చైర్‌పర్సన్‌గా పదిమంది…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 168 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 168 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 163 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఇప్పటిరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య…

Continue Reading →

నిర్మల్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీకి చిక్కిన నిర్మల్‌ ఎంపీవో

నిర్మల్‌ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ వెంచర్‌ యజమాని నుంచి రూ. 2. 70 లక్షల లంచం…

Continue Reading →

టీకా వేసుకున్న కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జీ కిష‌న్ రెడ్డి

కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జీ కిష‌న్ రెడ్డి ఇవాళ కోవిడ్ టీకా వేయించుకున్నారు.  హైద‌రాబాద్‌లోని గాంధీ ద‌వాఖానాలో ఆయ‌న తొలి డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు…

Continue Reading →

ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ఈ నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని సమాచారం. ప్రధానాలయంతో పాటు…

Continue Reading →

టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ సత్యం మృతిపై మహేష్ బిగాల సంతాపం

టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ సత్యం గురిజాపల్లి మృతిపై టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్ బిగాల సంతాపం వ్యక్తం చేశారు. సత్యం మృతి బాధాకరమన్నారు.…

Continue Reading →

న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాదులు వామన్‌రావు ఆయన సతీమణి నాగమణి హత్యకు వాడిన…

Continue Reading →