‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో మొక్కలు నాటండి.. అభిమానులకు మెగాస్టార్‌ చిరంజీవి పిలుపు

మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగస్ట్‌ 22న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటాలని అభిమాలకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్…

Continue Reading →

తెలుగు భాషా ప్రేమికులు ఏకం కావాలి: నందిని సిధారెడ్డి

తెలుగు బాషను పరిరక్షించుకునేందుకు బాషా ప్రేమికులు, సాహితీవేత్తలు ఏకం కావాల్సిన అవసరం ఉంద‌ని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో…

Continue Reading →

ఎలక్ట్రిక్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఐదుగురికి గాయాలు

మేడ్చల్‌ జిల్లాలోని ఓ ఎలక్ట్రిక్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల సుభాష్ నగర్‌లోని ఓం చంద్రా అనే ఎలక్ట్రిక్‌, ఫ్యాన్ వైండింగ్ కంపెనీలో కండెన్సర్లకు…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్‌ జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి

మహబూబాబాద్‌ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిపెడ మండల…

Continue Reading →

కాళేశ్వరంలో అక్రమ కలప పట్టివేత

మహారాష్ట్ర నుంచి గోదావరి మీదుగా అక్రమంగా టేకు కలపను జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి కొంతమంది వ్యక్తులు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు…

Continue Reading →

అరణ్యభవన్ లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ప్రతీ ఉద్యోగి తమ విధుల పట్ల అప్రమత్తత, అకింతభావంతో ఉండి విధులు నిర్వహించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. 75వ స్వాతంత్ర్య…

Continue Reading →

హరితహారంతో 4 శాతం పెరిగిన పచ్చదనం: సీఎం కేసీఆర్‌

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోని…

Continue Reading →

రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు : సీఎం కేసీఆర్‌

రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర…

Continue Reading →

గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ఆదివారం ఉదయం ప్రగతి భవన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై సికింద్రాబాద్…

Continue Reading →

ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఎర్రకోటపై…

Continue Reading →