నిర్మల్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీకి చిక్కిన నిర్మల్‌ ఎంపీవో

నిర్మల్‌ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ వెంచర్‌ యజమాని నుంచి రూ. 2. 70 లక్షల లంచం…

Continue Reading →

టీకా వేసుకున్న కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జీ కిష‌న్ రెడ్డి

కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జీ కిష‌న్ రెడ్డి ఇవాళ కోవిడ్ టీకా వేయించుకున్నారు.  హైద‌రాబాద్‌లోని గాంధీ ద‌వాఖానాలో ఆయ‌న తొలి డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు…

Continue Reading →

ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ఈ నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని సమాచారం. ప్రధానాలయంతో పాటు…

Continue Reading →

టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ సత్యం మృతిపై మహేష్ బిగాల సంతాపం

టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ సత్యం గురిజాపల్లి మృతిపై టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్ బిగాల సంతాపం వ్యక్తం చేశారు. సత్యం మృతి బాధాకరమన్నారు.…

Continue Reading →

న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాదులు వామన్‌రావు ఆయన సతీమణి నాగమణి హత్యకు వాడిన…

Continue Reading →

ఇస్రోకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశంసలు

పీఎస్‌ఎల్వీ-సి51 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)ను ప్రశంసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈభారీ ప్రైవేట్‌ వాణిజ్య ప్రయోగంతో…

Continue Reading →

కాయిర్‌ బోర్డు సభ్యుడిగా మిరుపాల గోపాల్‌రావు

తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్‌) సీనియర్‌ సంయుక్త కార్యదర్శి మిరుపాల గోపాల్‌రావును కాయిర్‌ బోర్డు (కొబ్బరి పీచుతో తయారయ్యే వివిధ ఉత్పత్తులకు సంబంధించిన) సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం…

Continue Reading →

రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి‌ తెలిపారు. దీనిపై ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఎంపిక…

Continue Reading →

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

టీటీడీ ధర్మకర్తలి మండల సమావేశం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యతన శనివారం జరుగనుంది. ఈ సందర్భంగా సుమారు 80 అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.…

Continue Reading →

జాతీయ అటవీ, పర్యావరణ అభివృద్ధి బోర్డు (ఎన్‌ఏఈబీ) సభ్యుడిగా మంకెన శ్రీనివాస్‌రెడ్డి

ప్రతిష్ఠాత్మక జాతీయ అటవీ, పర్యావరణ అభివృద్ధి బోర్డు (ఎన్‌ఏఈబీ) సభ్యుడిగా హైదరాబాద్‌కు చెందిన మంకెన శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. వ్యవసాయం, సంక్షేమం, పర్యావరణం, సూక్ష్మ రుణ రంగాలలో విశేష…

Continue Reading →