గ‌న్‌పౌడ‌ర్ త‌యారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల రైడ్

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఫ‌ల‌క్‌నుమా ప‌రిధిలో గ‌ల వాట్టేప‌ల్లిలోని గ‌న్‌పౌడ‌ర్ త‌యారీ కేంద్రంపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆక‌స్మికంగా రైడ్ చేశారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున గ‌న్‌పౌడ‌ర్‌ను,…

Continue Reading →

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మళ్లీ పెరిగింది. గాలి నాణ్యత సూచి ( ఏక్యూఐ) 303కి చేరిందని సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్కాస్టింగ్‌…

Continue Reading →

హరితహారంపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్వయ కమిటీ సమావేశం

వచ్చే సీజన్ హరితహారం ఏర్పాట్లు, సన్నాహకాలపై సమీక్ష నర్సరీల సంసిద్దత, పెద్ద మొక్కల లభ్యతపై ప్రధానంగా దృష్టి మొక్కలు నాటే మొత్తం లక్ష్యం, శాఖల వారీగా విభజనపై…

Continue Reading →

కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామహంతి

కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలని మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామహంతి అధికారులను ఆదేశించారు. మార్చి 9 నుంచి 14వ…

Continue Reading →

అవినీతి వ్యతిరేక యోధురాలు అంజలి భరద్వాజ్ కి అమెరికా అవార్డు

భారత్‌కు చెందిన సామాజిక ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్‌ను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికచేసింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు బైడెన్‌ ప్రభుత్వం కొత్తగా…

Continue Reading →

రామ్‌లక్ష్మణ్‌ మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం

విశ్రాంత ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు రామ్‌లక్ష్మణ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.…

Continue Reading →

నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. రాష్ట్ర ఎైక్సెజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌…

Continue Reading →

తెలంగాణ డిజిటల్‌ మీడియాకు పీఆర్‌ఎస్‌ఐ అవార్డు

కేంద్రం నుంచి అవార్డు అందుకున్న డిజిటల్‌ మీడి యా డైరెక్టర్‌ దీలిప్‌ కొణతం తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగం ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. 2020 సంవత్సరానికి పబ్లిక్‌…

Continue Reading →

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) డీ సతీశ్‌పై సస్పెన్షన్‌ వేటు.. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) డీ సతీశ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆర్‌ఐ సతీశ్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్…

Continue Reading →

కేసు నుంచి తప్పిస్తానంటూ లంచం డిమాండ్ చేసి ఎస్ఐ బెల్లన్న భాస్కర్‌రావు

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్ఆర్ నగర్ ఎస్ఐ రెవెన్యూ అధికారులు జప్తుచేసిన వాహనాన్ని విడిపించేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఎస్సార్‌నగర్‌…

Continue Reading →