గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత రెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన…
మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ప్రాథమిక సభ్యత్వంతోపాటు, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను…
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలోని పరిశ్రమల్లో ఇక నుంచి కంప్యూటరైజ్డ్ ఆకస్మిక తనిఖీలను పక్కాగా చేపట్టేందుకు పీసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో…
నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుద్ధమాఘ సప్తమి ముహూర్తాన స్వామివారి కల్యాణోత్సవం వీనులవిందుగా జరిగింది.…
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శనివారం ఉదయం 9 గంటలకు, గదుల కోటాను మధ్యాహ్నం 3…
సింగిల్యూజ్ ప్లాస్టిక్ను వినియోగిస్తే జరిమానా తప్పదని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, కమిషనర్ గోపీ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్లాస్టిక్ కవర్ల…
తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ…
అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్కు చేరుకున్న సీఎం జగన్… అక్కడ…
గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు ఆర్ధిక సాయం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన మేరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం…
బీమా డబ్బుల మంజురు కోసం లంచం డిమాండ్ చేస్తూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కథనం మేరకు..కోదాడ…









