యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో ముగిసిన సోదాలు

హైదరాబాద్ మేడిపల్లిలోని యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు.రూ.76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల…

Continue Reading →

మొక్కలు నాటిన టి-సాట్ సీఈవో శైలేష్ రెడ్డి

టి-సాట్ సీఈవో (టి.సాట్-సాఫ్ట్ నెట్) టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి శుక్రవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.…

Continue Reading →

డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం తీసుకుంటూ దొరికిపోయిన యాద‌గిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ నేరుగా కాకుండా డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం తీసుకుంటుంటే ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం…

Continue Reading →

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలహాసన్‌ రెడ్డి బదిలీ

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలహాసన్‌ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఇవాళ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌…

Continue Reading →

భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్‌ఐలు వీఆర్‌కు అటాచ్‌

నల్లగొండ జిల్లాలో భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. దేవరకొండ నియోజకవర్గంలోని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అమితాబ్ బ‌చ్చ‌న్

ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ న‌టుడు, ప‌ద్మ‌విభూష‌ణ్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని…

Continue Reading →

పరిశ్రమల్లో పీసీబీ తనిఖీలను అడ్డుకోవద్దు

పరిశ్రమల్లో తనిఖీలు చేసే అధికారం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి ఉందని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. పీసీబీ తనిఖీలను అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం చేయొద్దని టీడీపీ ఎంపీ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 638 కరోనా కేసులు, ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 638 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 715 మంది కోలుకున్నారు.…

Continue Reading →

తెలంగాణలో హరితహారం భేష్: మహారాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి సాయి ప్రకాష్

తెలంగాణ రాష్ట్రంలో హరితహారంతో పాటు అటవీ సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ సమర్థవంతగా పనిచేస్తోందని మహారాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)సాయి ప్రకాష్ ప్రశంసించారు. రెండు…

Continue Reading →

పేద‌ల క‌డుపు నింపేందుకే కొత్త రేషన్‌ కార్డులు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్‌ పట్టణంలోని దివ్య గార్డెన్‌లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ…

Continue Reading →