పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల విజ్ఞప్తి కంది మండల పరిధిలోని ఎర్దనూర్ గ్రామ శివారులో సర్వే నెం.231/1లో గల 10…
హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్…
న్యాయవాదులైన గట్టు వామన్రావు, పీవీ నాగమణి దంపతులను నడిరోడ్డుపై పట్టపగలే అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం విదితమే. ఈ దంపతులపై దాడి జరిగిన క్రైమ్ ప్రదేశాన్ని…
పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్యను హైకోర్టు న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. హత్యలను ఖండిస్తూ…
హైకోర్టు న్యాయవాది దంపతులను దుండగులు నరికి చంపారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో చోటుచేసుకుంది. న్యాయవాది వామన్రావు, భార్య నాగమణి కారులో మంథని…
విశాఖ స్టీల్ప్లాంట్పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఉక్కు పరిశ్రమ కార్మిక…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు…
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నగరంలోని జలవిహార్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా ఎంపీ కే కేశవరావుతో కలిసి రాజ్యసభ…
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు హరిత…
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటివృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మొక్కలు నాటారు. హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటలాలిటీ…









