తెలంగాణ దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం : సీఎం కేసీఆర్‌

తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో…

Continue Reading →

ముక్కోటి వృక్షార్చనలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ జన్మదినం సంద‌ర్భంగా ఎంపీ సంతోష్ తలపెట్టిన ‘ముక్కోటి వృక్షార్చణ’ కార్యక్రమంలో భాగంగా…

Continue Reading →

అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటిన స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వ‌హిస్తున్న ముక్కోటి వృక్షార్చ‌న‌లో తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్…

Continue Reading →

కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి గంగుల కమలాకర్

మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి…

Continue Reading →

ఏసీబీ వలలో మిర్యాలగూడ ఏవో బొలిశెట్టి శ్రీనివాస్‌

రైతు బీమా డబ్బులు క్లైమ్ చేసుకునేందుకు గాను లంచం డిమాండ్‌ మిర్యాలగూడ వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన…

Continue Reading →

తెలంగాణ ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా బండా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్ ) చైర్మన్గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

Continue Reading →

ముక్కోటి వృక్షార్చ‌న‌కు ఏర్పాట్లు పూర్తి

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం (24న) తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా…

Continue Reading →

మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌ బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌ బోయినపల్లి వినోద్ కుమార్ తన జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. భద్రాచలం రామాలయంలో వినోద్‌…

Continue Reading →

ఏసీబీ వలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ సునీత

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహశీల్దార్ సునీతను రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ కొత్తపల్లి శివారులోని సర్వే…

Continue Reading →

డాక్ట‌ర్ ఎల్లూరి శివారెడ్డికి దాశ‌ర‌థి అవార్డు ప్ర‌దానం

తెలుగు వర్సిటీ మాజీ వీసీ, సాహితీవేత్త డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డికి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్ర‌దానం చేశారు. ర‌వీంద్ర భార‌తిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో…

Continue Reading →